ETV Bharat / state

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి: మంత్రి సబితా - వికారాబాద్​లో లాక్​డౌన్​ అమలు పరిశీలన

వికారాబాద్​లో లాక్​డౌన్​ అమలు తీరుపై విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పరిశీలించారు. కేసులు ఎక్కువగా నమోదవుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

minister sabhitha indra reddy inspected lock down implementation in vikarabad
కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి: మంత్రి సబితా
author img

By

Published : Apr 17, 2020, 3:21 PM IST

వికారాబాద్‌లో ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నందున... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ అమలవుతున్న తీరును స్థానిక ఎమ్మెల్యే ఆనంద్‌తో కలిసి పరిశీలించారు.

నిత్యావసర వస్తువులు ఇంటికే అందిస్తామని... ఎవ్వరూ ఆందోళన పడొద్దని ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతరం అధికారులతో కలిసి సమీక్షించారు. లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.

వికారాబాద్‌లో ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నందున... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ అమలవుతున్న తీరును స్థానిక ఎమ్మెల్యే ఆనంద్‌తో కలిసి పరిశీలించారు.

నిత్యావసర వస్తువులు ఇంటికే అందిస్తామని... ఎవ్వరూ ఆందోళన పడొద్దని ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతరం అధికారులతో కలిసి సమీక్షించారు. లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.

ఇదీ చూడండి: లాక్​డౌన్​ వేళ వైభవంగా మాజీ సీఎం కుమారుడి వివాహం!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.