ETV Bharat / state

ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు: నరేందర్ రెడ్డి - kodangal mla distribution bathukamma sarees

పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. వికారాబాద్​ జిల్లా కొడంగల్​లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.

బతుకమ్మ చీరల పంపిణీ
author img

By

Published : Sep 26, 2019, 4:38 PM IST

వికారాబాద్​ జిల్లా కొడంగల్​లో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. మిషన్ భగీరథ, రైతుబంధు, రైతు బీమాతో తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి అహేశ మస్రత్ ఖనమ్, ఆర్​డీఓ వేణు మాధవరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు: నరేందర్ రెడ్డి

ఇవీచూడండి: కరెంట్‌ షాక్‌ తగిలి కలకత్తా యువకుడు మృతి

వికారాబాద్​ జిల్లా కొడంగల్​లో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. మిషన్ భగీరథ, రైతుబంధు, రైతు బీమాతో తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి అహేశ మస్రత్ ఖనమ్, ఆర్​డీఓ వేణు మాధవరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు: నరేందర్ రెడ్డి

ఇవీచూడండి: కరెంట్‌ షాక్‌ తగిలి కలకత్తా యువకుడు మృతి

Intro:బతుకమ్మ చీరల పంపిణీ


Body:బతుకమ్మ చీరల పంపిణీ


Conclusion:పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా గా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు గురువారం పట్టణంలోని ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఇ వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు...
అందులో భాగంగా కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు రైతుబంధు రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టి ఇ భారతదేశ చరిత్రలో ఈ తీసుకొని సంక్షేమ పథకాలnu తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెడుతున్నారని పేర్కొన్నారు తప్పకుండా ప్రభుత్వం ఇకముందు కూడా అన్ని వర్గాలు అన్ని వర్గాల ప్రజలను ఆదరించి వారి అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు...
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచు కొండి: మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే అనే గ్రామంలో ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని వికారాబాద్ జిల్లా పాలనాధికారి అహేశ మస్రత్ ఖనమ్ తెలిపారు... బుధవారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కొడంగల్ లో ప్రజలతో మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయకుండా తడి తడి పొడి చెత్త వెయ్యకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు... ఎవరో వస్తారు ఏదో చేశారని ఆశించకుండా ముందు మనం మారి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని తెలిపారు మనలో మార్పు రాకపోతే ఎంతమంది వచ్చినా ఎన్ని చెప్పినా ఫలితం ఉండదన్నారు అందుకోసం ప్రతి ఒక్కరి బాధ్యతగా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలని తెలిపారు
....కార్యక్రమంలో ఆర్డిఓ వేణు మాధవ రావు... మున్సిపల్ కమిషనర్ మోహన్లాల్ తాసిల్దార్ కిరణ్ కుమార్ ఎంపీడీవో సుజాత ఎంపీపీ ముదప్ప దేశముఖ్ జెడ్ పి టి సి నాగరాణి ఇతర గ్రామ పంచాయతీల సర్పంచులు పాల్గొన్నారు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.