ETV Bharat / state

'గాంధీ మార్గంలో నడిచిన ఏకైక ప్రధాని మోదీనే' - Bjp conducts gandhi sankalp yatra

గాంధీ మార్గంలో నడిచిన ఏకైక ప్రధాని నరేంద్రమోదీనేనని కొనియాడారు భాజపా రాష్ట్ర నాయకుడు జనార్దన్ రెడ్డి. వికారాబాద్ జిల్లా పరిగిలో గాంధీ సంకల్ప యాత్ర నిర్వహించారు.

Gandhi sankalpa yatra in parigi
పరిగిలో గాంధీ సంకల్ప యాత్ర
author img

By

Published : Dec 12, 2019, 7:37 PM IST


దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్న నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని కొనియాడారు భాజపా రాష్ట్ర నాయకుడు జనార్దన్ రెడ్డి. గాంధీ మార్గంలో ఏ ప్రధాని నడవలేదని.. అది ఒక్క నరేంద్ర మోదీకే సాధ్యమైందని స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగిలో గాంధీ సంకల్ప యాత్రలో నిర్వహించారు.
పట్టణంలోని వీధుల గుండా తిరుగుతూ... గాంధీ గురించి నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి పనుల గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కరణం ప్రహ్లదరావు, నియోజకవర్గంలోని కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

పరిగిలో గాంధీ సంకల్ప యాత్ర

ఇదీ చూడండి: 'కేసీఆర్​ది బార్​ బచావో.. బార్​ బడావో నినాదం


దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్న నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని కొనియాడారు భాజపా రాష్ట్ర నాయకుడు జనార్దన్ రెడ్డి. గాంధీ మార్గంలో ఏ ప్రధాని నడవలేదని.. అది ఒక్క నరేంద్ర మోదీకే సాధ్యమైందని స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగిలో గాంధీ సంకల్ప యాత్రలో నిర్వహించారు.
పట్టణంలోని వీధుల గుండా తిరుగుతూ... గాంధీ గురించి నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి పనుల గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కరణం ప్రహ్లదరావు, నియోజకవర్గంలోని కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

పరిగిలో గాంధీ సంకల్ప యాత్ర

ఇదీ చూడండి: 'కేసీఆర్​ది బార్​ బచావో.. బార్​ బడావో నినాదం

Intro:TG_HYD_PARGI_25_12_GANDI_SANKALPA_YATHRA_AB_V.O_TS10019
ఘనంగా గాంధీ సంకల్పయాత్ర పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బి జనార్దన్ రెడ్డి జిల్లా అధ్యక్షులు కరణం ప్రహ్లాద్ రావు


Body:వికారాబాద్ జిల్లా పరిగి వికెబి పరిగి బిజెపి గాంధీ యాత్ర తేది : - 12-12-19

గాంధీ పేర్లు పెట్టుకుని గాంధీ మార్గంలో నడవని నాయకులు ,స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచిన గాంధీ మార్గంలో ఏ ప్రధాని నడవలేరు అది ఒక్క నరేంద్ర మోడీకే సాద్యం అన్నారు. దేశాన్ని అన్ని విదాలలో ముందుకు తీసుకోని వెళ్తున్నరని రాష్రాష్ట్ర నాయకుడు పార్లమెంట్ ఇంచార్జ్ జనార్దన్ రెడ్డి అన్నారు.

వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో ఈరోజు గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. పరిగి పట్టంలోని వీధుల గుండా తిరుగుతూ గాంధీ గురించి నరేంద్ర మోడీ చేసే అభివృద్ధి గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కరణం ప్రహ్లదరావు నియోజకవర్గంలో ని కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు అయి ర్యాలీలో పాల్గొన్నారు.

బైట్ :- 01.కరణం ప్రహలాద రావు వికారాబాద్ జిల్లా అధ్యక్షులు

02.రాష్ట్ర నాయకుడు పార్లమెంట్ ఇంచార్జి జనార్దన్ రెడ్డి


Conclusion:శ్రీనివాస్ పరిగి కంట్రిబ్యూటర్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.