పదోతరగతి పూర్తి కాగానే చాలా మంది విద్యార్థులు అన్ని సాధించామని అనుకుంటారని ముందు లక్ష్యాన్ని సాధించేవరకు పట్టుదలతో చదవాలని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవన్లో సబితా ఆనంద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్రెడ్డిలు పాల్గొన్నారు.
'పదోతరగతితో లక్ష్యాలు సాధించలేము' - ranjith reddy
కేవలం పదో తరగతితోనే అనుకున్న లక్ష్యాలు సాధించలేమని లక్ష్యసాధన వరకు చదవాల్సిందేనని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు.
!['పదోతరగతితో లక్ష్యాలు సాధించలేము'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4160842-729-4160842-1566036321958.jpg?imwidth=3840)
'పదోతరగతితో లక్ష్యాలు సాధించలేము'
పదోతరగతి పూర్తి కాగానే చాలా మంది విద్యార్థులు అన్ని సాధించామని అనుకుంటారని ముందు లక్ష్యాన్ని సాధించేవరకు పట్టుదలతో చదవాలని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవన్లో సబితా ఆనంద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్రెడ్డిలు పాల్గొన్నారు.
'పదోతరగతితో లక్ష్యాలు సాధించలేము'
'పదోతరగతితో లక్ష్యాలు సాధించలేము'
sample description