ETV Bharat / state

ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో ఓటరు చైతన్య ర్యాలీ - సూర్యాపేటలో ఓటరు చైతన్య ర్యాలీ

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో ఈనాడు-ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో ఓటరు చైతన్య ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో న్యూ అరబిందో డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

voter awareness rally in suryapet distrcit by etv bharat
ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో ఓటరు చైతన్య ర్యాలీ
author img

By

Published : Jan 11, 2020, 6:11 PM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల పట్టణంలోని న్యూ అరబిందో డిగ్రీ కళాశాల విద్యార్థులు ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ఓటరు చైతన్యం ర్యాలీ నిర్వహించారు.

కొత్త బస్టాండ్ నుంచి ఆంజనేయస్వామి సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా అభివృద్ధి చేసే వ్యక్తిని ఎన్నుకోవాలని ఓటర్లకు సూచించారు.

ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో ఓటరు చైతన్య ర్యాలీ

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల పట్టణంలోని న్యూ అరబిందో డిగ్రీ కళాశాల విద్యార్థులు ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ఓటరు చైతన్యం ర్యాలీ నిర్వహించారు.

కొత్త బస్టాండ్ నుంచి ఆంజనేయస్వామి సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా అభివృద్ధి చేసే వ్యక్తిని ఎన్నుకోవాలని ఓటర్లకు సూచించారు.

ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో ఓటరు చైతన్య ర్యాలీ
Intro:సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల పట్టణంలో న్యూ అరబిందో డిగ్రీ కళాశాల విద్యార్థులు ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ఓటరు చైతన్యం ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని కొత్త బస్టాండ్ నుండి ఆంజనేయస్వామి సెంటర్ వరకు నిర్వహించారు ఈ ర్యాలీలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఓటర్లకు ఓటు పై అవగాహన కల్పించారు 18 సంవత్సరాలు నిండిన వారు ఓట్లు నమోదు చేసుకోవాలని సూచించారు ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా అభివృద్ధి చేసే వ్యక్తిని ఎన్నుకోవాలని ఓటర్లకు సూచించారు శాంతియుతమైన వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారుBody:రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్
సెంటర్ హుజూర్నగర్Conclusion:ఫోన్ నెంబర్ 7780212346
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.