ETV Bharat / state

కంఠ మహేశ్వర స్వామిని దర్శించుకున్న ఉత్తమ్​ - కంఠ మహేశ్వర స్వామి జాతరలో పాల్గొన్న ఉత్తమ్​

హూజూర్​నగర్​లో శ్రీ కంఠ మహేశ్వరస్వామి పండుగ సందర్భంగా స్వామి వారిని టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్​కుమార్​ రెడ్డి దర్శించుకున్నారు.

Uttam who visited Kanta Maheshwara Swamy temple at huzurnagar in suryapet district
కంఠ మహేశ్వర స్వామిని దర్శించుకున్న ఉత్తమ్​
author img

By

Published : Jun 14, 2020, 10:18 PM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో గౌడ కులస్థుల కుల దైవమైన శ్రీ కంఠ మహేశ్వర స్వామి పండుగ సందర్భంగా స్వామి వారిని టీపీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్​కుమార్ ​రెడ్డి దర్శించుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి, ఐఎన్​టీయూసీ జాతీయ నాయకులు నాగన్న గౌడ్​, గౌడ సంఘం అధ్యక్షుడు వల్లపుదాసు కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో గౌడ కులస్థుల కుల దైవమైన శ్రీ కంఠ మహేశ్వర స్వామి పండుగ సందర్భంగా స్వామి వారిని టీపీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్​కుమార్ ​రెడ్డి దర్శించుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి, ఐఎన్​టీయూసీ జాతీయ నాయకులు నాగన్న గౌడ్​, గౌడ సంఘం అధ్యక్షుడు వల్లపుదాసు కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: 'ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వైద్యం.. 50 వేల మందికి పరీక్షలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.