ETV Bharat / state

హుజుర్​నగర్​లో సీతారామస్వామి శోభా యాత్ర - sitharama swamy shobha yathra in huzurnagar

ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో సీతారామస్వామి శోభా యాత్ర నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు.

sitharama swamy shobha yathra in huzurnagar
హుజుర్​నగర్​లో సీతారామస్వామి శోభ యాత్ర
author img

By

Published : Jan 8, 2020, 5:26 PM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా సీతారామస్వామి శోభా యాత్ర నిర్వహించారు. దేవస్థానం నుంచి ప్రారంభమైన యాత్ర పట్టణ వీధుల్లో కొనసాగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారు.

హుజుర్​నగర్​లో సీతారామస్వామి శోభ యాత్ర

ఇవీ చూడండి: ఆసియాలోనే అతిపెద్ద జాతరపై ఎందుకింత నిర్లక్ష్యం?

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా సీతారామస్వామి శోభా యాత్ర నిర్వహించారు. దేవస్థానం నుంచి ప్రారంభమైన యాత్ర పట్టణ వీధుల్లో కొనసాగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారు.

హుజుర్​నగర్​లో సీతారామస్వామి శోభ యాత్ర

ఇవీ చూడండి: ఆసియాలోనే అతిపెద్ద జాతరపై ఎందుకింత నిర్లక్ష్యం?

Intro:సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం హుజుర్నగర్ పట్టణ కేంద్రంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శోభాయాత్ర...

హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో వేంచేసి ఉన్న శ్రీ వేణు గోపాల, శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం నుండి స్వామి వార్లను ఊరేగింపుగా పట్టణ నడి వీధులలో శోభాయాత్ర నిర్వహించారు..
ఇట్టి కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు..
ధనుర్మాసం అనేది ఎంతో పవిత్రమైన నెల అని ఈ మాసంలో స్వామివార్లను ఎంత భక్తితో పూజిస్తే అంత పుణ్యం దక్కుతుందని భక్తుల నమ్మకం...Body:రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్
సెంటర్ హుజుర్ నగర్Conclusion:ఫోన్ నెంబర్ 7780212346

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.