సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలోని సాగర్ ఎడమకాల్వ పరిధిలోని ముత్యాల బ్రాంచ్ కెనాల్కు గండి పడింది. మండలంలోని వేపల సింగారం వద్ద సంఘటన జరిగింది.
ఈ ఘటనతో దాదాపు 500 ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. రైతుల విద్యుత్ మోటార్లు నీళ్లలో కొట్టుకుపోయాయి.