ETV Bharat / state

స్వగ్రామానికి గురునాథం మృతదేహం

తహసీల్దర్​ హత్య ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన కారు డ్రైవర్​ గురునాథం మృతదేహం స్వగ్రామానికి తరలించారు. రేపు ఉదయం అంత్యక్రియలు నిర్వహిస్తామని బంధువులు తెలిపారు.

author img

By

Published : Nov 5, 2019, 11:50 PM IST

స్వగ్రామానికి గురునాథం మృతదేహం

అబ్దుల్లాపూర్​ మెట్​ తహసీల్దారు హత్య ఘటనలో ఆమెను రక్షించబోయి తీవ్రంగా గాయపడి ఇవాళ మృతి చెందిన ఆమె కారు డ్రైవరు మృతదేహం స్వగ్రామానికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెలిదండలోని ఇంటికి తీసుకెళ్లారు. రేపు ఉదయం అంత్యక్రియలు నిర్వహిస్తామని బంధువులు తెలిపారు. మృతిడి కుటుంబాన్ని ఆదుకుంటామని హుజూర్​నగర్​ ఎమ్మెల్యే సైదిరెడ్డి తెలిపినట్లు బంధువులు పేర్కొన్నారు.

స్వగ్రామానికి గురునాథం మృతదేహం

ఇదీ చూడండి: గురునాథం కుటుంబసభ్యులను పరామర్శించిన సైదిరెడ్డి

అబ్దుల్లాపూర్​ మెట్​ తహసీల్దారు హత్య ఘటనలో ఆమెను రక్షించబోయి తీవ్రంగా గాయపడి ఇవాళ మృతి చెందిన ఆమె కారు డ్రైవరు మృతదేహం స్వగ్రామానికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెలిదండలోని ఇంటికి తీసుకెళ్లారు. రేపు ఉదయం అంత్యక్రియలు నిర్వహిస్తామని బంధువులు తెలిపారు. మృతిడి కుటుంబాన్ని ఆదుకుంటామని హుజూర్​నగర్​ ఎమ్మెల్యే సైదిరెడ్డి తెలిపినట్లు బంధువులు పేర్కొన్నారు.

స్వగ్రామానికి గురునాథం మృతదేహం

ఇదీ చూడండి: గురునాథం కుటుంబసభ్యులను పరామర్శించిన సైదిరెడ్డి

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.