నల్గొండ, సూర్యాపేట జిల్లాలోని పలు మార్కెట్ కమిటీ ల ఛైర్మన్లు నియమించారు. తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా మూల అశోక్ రెడ్డి, వైస్ ఛైర్మన్ గుండగాని అంబయ్య, శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా కట్ట లక్ష్మీవెంకట్ రెడ్డి, వైస్ ఛైర్మన్ గా బుజిలాల్ శేఖర్ బాబును నియమించారు.
తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ నూతన పాలక వర్గ కమిటీ సభ్యులకు నియామక పత్రాలను హైదరాబాద్ లో అందించారు.
ఇవీచూడండి: భారత్ బయోటెక్ ల్యాబ్ను సందర్శించిన మంత్రి కేటీఆర్