ETV Bharat / state

నిత్యావసరాలు పంపిణీ చేసిన కోదాడ ఎమ్మెల్యే - నిత్యావసరాలు పంపిణీ చేసిన కోదాడ ఎమ్మెల్యే

నడిగూడెం మండలం రామాపురం గ్రామంలో పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌.

mla bollam mallaiah yadav distributed grocery at ramaram village nadigudem mandal suryapet district
నిత్యావసరాలు పంపిణీ చేసిన కోదాడ ఎమ్మెల్యే
author img

By

Published : Apr 28, 2020, 7:41 PM IST

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం గ్రామంలో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సుమారు 500 మందికి మాస్కులు, నిత్యావసర సరకులు అందజేశారు. కొవిడ్‌-19 బారిన పడకుండా గ్రామస్థులకు జాగ్రత్తలు వివరించారు. లాక్‌డౌన్‌ను కచ్చితంగా పాటించాలన్నారు. అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావద్దన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతి, జడ్పీటీసీ కవిత, సర్పంచ్ అనుసుయమ్మ, తదితరులు పాల్గొన్నారు.

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం గ్రామంలో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సుమారు 500 మందికి మాస్కులు, నిత్యావసర సరకులు అందజేశారు. కొవిడ్‌-19 బారిన పడకుండా గ్రామస్థులకు జాగ్రత్తలు వివరించారు. లాక్‌డౌన్‌ను కచ్చితంగా పాటించాలన్నారు. అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావద్దన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతి, జడ్పీటీసీ కవిత, సర్పంచ్ అనుసుయమ్మ, తదితరులు పాల్గొన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.