ETV Bharat / state

భగీరథ పైపు లీక్​.. కోదాడ-చిల్లేపల్లి రోడ్​పై ఎగిసిపడుతున్న నీరు

author img

By

Published : Jul 18, 2020, 1:01 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడ-చిల్లేపల్లి రోడ్డుపై మిషన్​ భగీరథ పైపు లీక్​ అయ్యి నీరు ఎగిసిపడింది. దానితో వాహనరాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.

mission bhageeratha pipe leak at garidepalli in suryapeta
భగీరథ పైపు లీక్​.. కోదాడ-చిల్లేపల్లి రోడ్​పై ఎగిసిపడుతున్న నీరు

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి పట్టణంలో కొత్త బస్టాండ్ దగ్గర మిషన్ భగీరథ పైపు లీక్​ అయ్యి నీళ్లు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే రోడ్​పై నీరు చేరడం వల్ల వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.

కోదాడ నుంచి చిల్లెపల్లిపై జరుగుతున్న రోడ్ పనుల్లో భాగంగా పైపు లీక్ అవుతుందని స్థానికులు తెలిపారు. గతంలోనూ ఇక్కడ పైపు లీక్ అయ్యిందని.. ఈ విషయం అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు.

ఇదీ చూడండి: జీవనశైలిలో మార్పులు తెచ్చిన కరోనా

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి పట్టణంలో కొత్త బస్టాండ్ దగ్గర మిషన్ భగీరథ పైపు లీక్​ అయ్యి నీళ్లు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే రోడ్​పై నీరు చేరడం వల్ల వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.

కోదాడ నుంచి చిల్లెపల్లిపై జరుగుతున్న రోడ్ పనుల్లో భాగంగా పైపు లీక్ అవుతుందని స్థానికులు తెలిపారు. గతంలోనూ ఇక్కడ పైపు లీక్ అయ్యిందని.. ఈ విషయం అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు.

ఇదీ చూడండి: జీవనశైలిలో మార్పులు తెచ్చిన కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.