ETV Bharat / state

'ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి'

ఉష్టోగ్రత ముప్పు నుంచి భవిష్యత్​ తరాలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలని మంత్రి జగదీశ్​ రెడ్డి పిలుపునిచ్చారు. పెరిగిన పింఛన్ పత్రాలను లబ్ధిదారులకు అందించారు.

author img

By

Published : Jul 21, 2019, 11:11 AM IST

'ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి'

కాంక్రీట్​ రహదారుల వల్ల ఏర్పడుతున్న అధిక ఉష్ణోగ్రతలను తగ్గించుకునేందుకు ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. భవిష్యత్ తరాలను కాపాడుకునేందు అందరూ బాధ్యతగా మొక్కలు నాటాలని సూచించారు. పెరిగిన ఆసరా పింఛన్ల ఉత్తర్వులు లబ్ధిదారులకు అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఎంతో తృప్తిని ఇచ్చిన పథకం ఆసరా అని మంత్రి తెలిపారు.

'ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి'

ఇదీ చూడండి :కేసీఆర్ పర్యటన కోసం హరీశ్ పర్యవేక్షణ

కాంక్రీట్​ రహదారుల వల్ల ఏర్పడుతున్న అధిక ఉష్ణోగ్రతలను తగ్గించుకునేందుకు ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. భవిష్యత్ తరాలను కాపాడుకునేందు అందరూ బాధ్యతగా మొక్కలు నాటాలని సూచించారు. పెరిగిన ఆసరా పింఛన్ల ఉత్తర్వులు లబ్ధిదారులకు అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఎంతో తృప్తిని ఇచ్చిన పథకం ఆసరా అని మంత్రి తెలిపారు.

'ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి'

ఇదీ చూడండి :కేసీఆర్ పర్యటన కోసం హరీశ్ పర్యవేక్షణ

Intro:Slug :.
TG_NLG_23_20_MINISTER_DISTRIBUTE_riv_AB_TS10066
రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య, ఈటీవీ , స్టింగర్ , సూర్యాపేట.

సెల్ : 9394450205

( ) కాంక్రీట్ తో నిర్మాణమవుతున్న రహదారుల వల్ల అధికంగా ఏర్పడుతున్న ఉష్ణోగ్రతలను తగ్గించుకునేందుకు ప్రతి ఒక్కరు ఒక మొక్కను పెంచాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలు ముప్పునుంచి బయటపడేందుకు పచ్చదనాన్ని కాపాడుకోవాలని కోరారు. ఎవరెన్ని అడ్డంకులు కల్పించిన సూర్యాపేట జిల్లా కేంద్రంలో రహదారుల విస్తరణ చేపడతామని వెల్లడించారు. సుర్యాపేట జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి 57 ఏళ్ళు నిండిన ప్రతీ ఒక్కరికీ పింఛన్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ మేరకు సర్వే జరుగుతుందని తుది నివేదిక రాగానే పింఛన్లు మంజూరు చేస్తామని ఆయన ప్రకటించారు. పెరిగిన ఆసరా పింఛన్ల ఉత్తర్వులు పంపిణీ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం ఆయన సూర్యాపేట పురపాలక సంఘ పరిధిలోని రాయిని గూడెం లో ప్రారంభించారు. అదే మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి , గాంధీనగర్, విద్యానగర్ , శ్రీరాంనగర్ తదితర ప్రాంతాల్లో పెరిగిన పెన్షన్ ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ ఆమోయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సభల్లో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎంతో తృప్తిని ఇచ్చిన పధకం ఏదైనా ఉంది అంటే అది ఆసరా పథకం అని చెప్పారు...బైట్

1. గుంటకండ్ల జగదీష్ రెడ్డి , రాష్ట్ర విద్యాశాఖ మంత్రి.


Body:..


Conclusion:..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.