ETV Bharat / state

'కేసీఆర్​ నిరంకుశ పాలనలో రాష్ట్రం అప్పులపాలైంది' - కోదాడ ఆర్టీసీ కార్మికులకు తెజస అధ్యక్షుడు కోదండరాం మద్దతు

సూర్యాపేట జిల్లా కోదాడ ఆర్టీసీ కార్మికులకు తెజస అధ్యక్షుడు కోదండరాం మద్దతుగా నిలిచారు. కేసీఆర్​ నిరంకుశ పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని విమర్శించారు.

'కేసీఆర్​ నిరంకుశ పాలనలో రాష్ట్రం అప్పులపాలైంది'
author img

By

Published : Oct 15, 2019, 12:00 AM IST


సూర్యాపేట జిల్లా కోదాడ డిపో ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉధృతం చేశారు. వీరికి తెజస అధ్యక్షుడు కోదండరాం మద్దతుగా నిలిచి సమ్మెలో పాల్గొన్నారు. కేసీఆర్ నిరంకుశ ధోరణిలో రాష్ట్రం అప్పులపాలైందని కోదండరాం ఎద్దేవా చేశారు. శ్రీనివాస్ రెడ్డిది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని విమర్శించారు. రాబోయే ఉప ఎన్నికల్లో తెరాసకు ప్రజలు బుద్ధి చెబుతారని కోదండరాం పేర్కొన్నారు.

'కేసీఆర్​ నిరంకుశ పాలనలో రాష్ట్రం అప్పులపాలైంది'

ఇవీ చూడండి: కండక్టర్​ సురేందర్​ భౌతికకాయానికి పలువురు నేతల నివాళి


సూర్యాపేట జిల్లా కోదాడ డిపో ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉధృతం చేశారు. వీరికి తెజస అధ్యక్షుడు కోదండరాం మద్దతుగా నిలిచి సమ్మెలో పాల్గొన్నారు. కేసీఆర్ నిరంకుశ ధోరణిలో రాష్ట్రం అప్పులపాలైందని కోదండరాం ఎద్దేవా చేశారు. శ్రీనివాస్ రెడ్డిది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని విమర్శించారు. రాబోయే ఉప ఎన్నికల్లో తెరాసకు ప్రజలు బుద్ధి చెబుతారని కోదండరాం పేర్కొన్నారు.

'కేసీఆర్​ నిరంకుశ పాలనలో రాష్ట్రం అప్పులపాలైంది'

ఇవీ చూడండి: కండక్టర్​ సురేందర్​ భౌతికకాయానికి పలువురు నేతల నివాళి

Intro:సీఎం కెసిఆర్ది నిరంకుశ పాలన :::ప్రొఫెసర్ కోదండరాం

సూర్యాపేట జిల్లా కోదాడ డిపో ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉధృతం చేశారు. వీరికి ప్రొఫెసర్ కోదండరాం మద్దతుగా నిలిచి సమ్మెలో పాల్గొన్నారు. కేసీఆర్ నిరంకుశ ధోరణి లో రాష్ట్రం అప్పులపాలు అయిందని ఎద్దేవా చేశారు. శ్రీనివాస్ రెడ్డిది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని ప్రభుత్వాన్ని విమర్శించారు. రాబోయే ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని పేర్కొన్నారు...

1బైట్:::కోదండరామ్Body:కెమెరా అండ్ రిపోర్టింగ్:::వాసు
సెంటర్:::కోదాడConclusion:ఫోన్ నెంబర్:::9502802407
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.