ETV Bharat / state

ఇంటర్​ బోర్డు నిర్వాకంపై కేసీఆర్,కేటీఆర్​లు స్పందించాలి - PCC CHEIF UTTHAM

సూర్యాపేట జిల్లా పాలనాధికారి కార్యాలయం ముందు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇంటర్ విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఉత్తమ్ దుయ్యబట్టారు.

లెక్చరర్స్ అడిగిన ధరలను తగ్గించడానికే  ప్రభుత్వం అవుట్ సోర్సింగ్​కు ఇచ్చింది : ఉత్తమ్
author img

By

Published : Apr 25, 2019, 7:17 PM IST

ఆత్మహత్యలకు పాల్పడిన ఇంటర్ విద్యార్థుల తల్లిదండ్రులకు 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బోర్డు వైఫల్యాలకు నిరసనగా సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం ముందు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఉత్తమ్ హాజరు అవుతున్నారనే ముందస్తు సమాచారంతో కలెక్టర్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
దేశ చరిత్రలో ఇంటర్ ప్రశ్నపత్రాల వాల్యుయేషన్​ను పొరుగు సేవకు అప్పగించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు. జవాబు పత్రాల ముల్యాంకనానికి లెక్చరర్స్ అడిగిన ధరలను తగ్గించడానికే ప్రభుత్వం అవుట్ సోర్సింగ్​కు ఇచ్చిందని ఆరోపించారు. విద్యార్థుల అహ్మహత్యాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని మండిపడ్డారు. గొప్పలు చెప్పుకునే కేసీఆర్, కేటీఆర్​లు దీనిపై సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం ముందు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా

ఇవీ చూడండి : ప్రభుత్వంపై రాములమ్మ కన్నెర్ర

ఆత్మహత్యలకు పాల్పడిన ఇంటర్ విద్యార్థుల తల్లిదండ్రులకు 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బోర్డు వైఫల్యాలకు నిరసనగా సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం ముందు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఉత్తమ్ హాజరు అవుతున్నారనే ముందస్తు సమాచారంతో కలెక్టర్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
దేశ చరిత్రలో ఇంటర్ ప్రశ్నపత్రాల వాల్యుయేషన్​ను పొరుగు సేవకు అప్పగించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు. జవాబు పత్రాల ముల్యాంకనానికి లెక్చరర్స్ అడిగిన ధరలను తగ్గించడానికే ప్రభుత్వం అవుట్ సోర్సింగ్​కు ఇచ్చిందని ఆరోపించారు. విద్యార్థుల అహ్మహత్యాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని మండిపడ్డారు. గొప్పలు చెప్పుకునే కేసీఆర్, కేటీఆర్​లు దీనిపై సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం ముందు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా

ఇవీ చూడండి : ప్రభుత్వంపై రాములమ్మ కన్నెర్ర

Intro:SLUG : TG_NLG_23_25_INTER_BOARD_UTTHAM_DHARANA_AB_C1_HD

TG_NLG_22_25_SURYAPET_COLLECTOR_OFFICE_UTTHAM_DHARNA_AV_C1_HD.mp4


రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య , ఈటీవీ , సుర్యాపేట.

( ) ఆత్మహత్యలకు పాల్పడిన ఇంటర్ విద్యార్థుల తల్లిదండ్రులకు కు 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు వైఫల్యాలకు నిరసనగా సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం
ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు ఆవుతున్నట్లు తెలుసుకున్న జిల్లా పోలీస్ లు కలెక్టర్ కార్యాలయం ముందు భారీగా పోలీసుల ను భారీగా మోహరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఉత్తమ్ కుమార్ రెడ్డి భారతదేశ చరిత్రలో ఇంటర్ ప్రశ్నపత్రాల వాల్యుయేషన్ ను పొరుగు సేవకు అప్పగించిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమే అన్నారు.. వాల్యుయెషన్ కు లెక్చరర్స్ అడిగిన ధరలను తగ్గించడానికే ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ కు ఇచ్చి విద్యార్థుల ఆత్మ హత్యలకు కారణమైందని ఆరోపించారు. ఇంటర్ విద్యార్థుల అహ్మహత్యాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే అన్నారు. దేశంలోనే నెంబర్ వన్ అని చెప్పుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ , కేటీఆర్ లు ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు...స్పాట్ బైట్

1. ఉత్తమ్ కుమార్ రెడ్డి , పీసీసీ అధ్యక్షుడు.


Body:....


Conclusion:....
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.