ETV Bharat / state

'భూగర్భ జలాలను పెంచేందుకు కృషి చేయాలి'

సూర్యాపేట జిల్లా లక్ష్మాపురంలో పెరిక్యూలేషన్​ ట్యాంకులను భారతీయ వ్యవసాయ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్​కుమార్ పరిశీలించారు. నీటి వృథాను అరికట్టి భూగర్భ జలాలు పెంచాలని సూచించారు.

author img

By

Published : Aug 21, 2019, 11:35 AM IST

'భూగర్భ జలాలను పెంచేందుకు కృషి చేయాలి'

ప్రజలంతా నీటి వృథాను అరికట్టి భూగర్భ జలాలు పెంచాలని భారతీయ వ్యవసాయ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్​కుమార్ విజ్ఞప్తి చేశారు. తీవ్ర ఎద్దడి ఉన్న ప్రాంతాలను పరిశీలించే కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని లక్ష్మాపురంలో పెరిక్యూలేషన్​ ట్యాంకులను ఆయన పరిశీలించారు. బోరుబావుల తవ్వకాలను తగ్గించి.. చెరువులు, కుంటలు ఏర్పరచుకోవాలని ఆయన తెలిపారు. గుట్టల కింద పెరిక్యూలేషన్​ ట్యాంకులు నిర్మించుకోమని రైతులకు సూచించారు.

'భూగర్భ జలాలను పెంచేందుకు కృషి చేయాలి'

ఇదీ చదవండిః సుప్రీంకోర్టులో చిదంబరానికి చుక్కెదురు

ప్రజలంతా నీటి వృథాను అరికట్టి భూగర్భ జలాలు పెంచాలని భారతీయ వ్యవసాయ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్​కుమార్ విజ్ఞప్తి చేశారు. తీవ్ర ఎద్దడి ఉన్న ప్రాంతాలను పరిశీలించే కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని లక్ష్మాపురంలో పెరిక్యూలేషన్​ ట్యాంకులను ఆయన పరిశీలించారు. బోరుబావుల తవ్వకాలను తగ్గించి.. చెరువులు, కుంటలు ఏర్పరచుకోవాలని ఆయన తెలిపారు. గుట్టల కింద పెరిక్యూలేషన్​ ట్యాంకులు నిర్మించుకోమని రైతులకు సూచించారు.

'భూగర్భ జలాలను పెంచేందుకు కృషి చేయాలి'

ఇదీ చదవండిః సుప్రీంకోర్టులో చిదంబరానికి చుక్కెదురు

Intro:Contributor: Anil
Center: Tungaturthi
Dist: Suryapet.
ప్రజలంతా నీటి వృధాను అరికట్టి భూగర్భ జలాలు పెంచాలని భారతీయ వ్యవసాయ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్ కుమార్ భూటాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తీవ్ర ఎద్దడి నెలకొన్న ప్రాంతాలను పరిశీలించుట లో భాగంగా సూర్యాపేట జిల్లా నాగారం మండలం లోని లక్ష్మాపురం గ్రామంలో ఉన్న పెరిక్యూలేషన్ ట్యాంకులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భ జలాలను పెంచాలంటే బోరుబావుల తవ్వకాలు ను తగ్గించి వాటి బదులు చెరువులు, కుంటలు, ఏర్పాటుచేసుకోవాలి చేసుకోవాలని తద్వారా నీటి ఎద్దడి నివారించ వచ్చని, వర్షం వచ్చినప్పుడు గుట్టపై నుంచి జాలువారే నీటి వృధాగా పోకుండా గుట్టల కింద పెరిక్యూలేషన్ ట్యాంకులు నిర్మించుకోవాలని లక్ష్మాపురం రైతులకు సూచనలు ఇచ్చారు. .సూర్యాపేట జిల్లాలో చివ్వెంల ,ఆత్మకూర్ (ఎస్) మోతే, తుంగతుర్తి మండలాలలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించామని అన్నారు. అనంతరం మండలంలోని పసునూరి స్టేజి వద్ద మొక్కలను నాటారు.Body:.Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.