ETV Bharat / state

మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలోకి కృష్ణాప్రవాహం - flood-water-into-mattapalli-lakshminarasimha-swamy-temple

సూర్యాపేట జిల్లా మట్టపల్లిలోని లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలోకి రెండు అడుగుల మేర వరద నీరు చేరింది.

మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలోకి వరద నీరు
author img

By

Published : Aug 14, 2019, 10:33 AM IST

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోకి కృష్ణానది ప్రవాహం చేరుతోంది. ప్రస్తుతం రెండు అడుగుల మేర నీరు వచ్చిందని ఆలయ అర్చకులు తెలిపారు. తెలంగాణలోని ప్రముఖ దేవస్థానాలలో ఇది ఒకటి. వరద నీరుతో భక్తులు దర్శనం చేసుకోకుండా వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రవాహం మరింత పెరిగితే గర్భగుడిలోకి వచ్చే ప్రమాదం ఉందని ఆలయ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలోకి వరద నీరు

ఇవీ చూడండి: గాయత్రి పంపుహౌస్​లో బాహుబలి పంపుల వెట్​రన్​

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోకి కృష్ణానది ప్రవాహం చేరుతోంది. ప్రస్తుతం రెండు అడుగుల మేర నీరు వచ్చిందని ఆలయ అర్చకులు తెలిపారు. తెలంగాణలోని ప్రముఖ దేవస్థానాలలో ఇది ఒకటి. వరద నీరుతో భక్తులు దర్శనం చేసుకోకుండా వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రవాహం మరింత పెరిగితే గర్భగుడిలోకి వచ్చే ప్రమాదం ఉందని ఆలయ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలోకి వరద నీరు

ఇవీ చూడండి: గాయత్రి పంపుహౌస్​లో బాహుబలి పంపుల వెట్​రన్​

Intro:యాంకర్ పార్ట్ : సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండలంలో వజినేపల్లి పులిచింతల ప్రాజెక్టు గంట గంటకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది తుంగభద్ర ,శ్రీశైలం ,నాగార్జునసాగర్ నుంచి భారీగా వరద నీరు రావడంతో పులిచింతల ప్రాజెక్టు 19 గేట్లు నాలుగు అడుగుల మేర ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు 10 సంవత్సరాల తర్వాత ప్రాజెక్టు గేట్లు ఎత్తడం తో పర్యాటకులు సందర్శించారు బందోబస్తు ఏర్పాటు చేయాలని పర్యాటకులు ప్రభుత్వానికి విన్నవించారు.

వాయిస్ ఓవర్ : పులిచింతల ప్రాజెక్టును పలువురు ప్రముఖులు సందర్శించి ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గంట గంటకు పర్యాటకుల రద్దీ పెరగడంతో పులిచింతల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేయడం లేదని పర్యాటకులు అన్నారు .చూడడానికి చాలా అనువైన ప్రదేశం కాబట్టి నాగార్జునసాగర్, శ్రీశైలం మాదిరిగా దీనిని కూడా పర్యాటక కేంద్రంగా చేస్తే బాగుంటుందని కొంతమంది తెలిపారు .అంతేకాకుండా ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యలో ఉంది .కాబట్టి పర్యాటక కేంద్రంగా అనువైన ప్రదేశమని అన్నారు . చూడడానికి వచ్చిన పర్యాటకులు చాలా సంతోషంగా ఉంది 10 సంవత్సరాల తర్వాత ఇంత వరదలు రావడం మొదటి సారి అని పర్యాటకులు అన్నారు కాకపోతే చిన్నపిల్లలు తొంగి చూసినప్పుడు జారిపడే ప్రమాదం ఉందని ప్రాజెక్టుకు సైడు గేట్లను ఏర్పాటు చెయ్యాలని అన్నారు గంటగంటకు రద్దీ పెరగడంతో ప్రాజెక్టు మీద భారీ వాహనాలను మోటార్ సైకిల్ అనుమతించకుండా ఉంటే బాగుంటుందని పర్యాటకులు అన్నారు. స్థానిక రైతులు సంతోషంవ్యక్తం పరిచారు పులిచింతల ప్రాజెక్టుకు నీరు రావడంతో రైతులలో ఆనందం వెల్లి విరిసింది స్థానిక రైతులు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని అందిస్తారని రైతులు ఆనందం వ్యక్తపరిచారు అంతేకాకుండా పులిచింతల ప్రాజెక్టు ద్వారా 4.5 మెగావాట్స్ కరెంటు ఉత్పత్తిని తయారు చేస్తున్నారని అని అన్నారు పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు .ప్రస్తుతం 165 అడుగులకు చేరింది. టీఎంసీలలో 45.8 టీఎంసీలు. ప్రస్తుత టీఎంసీలు 31 ఎం సి కి చేరింది. inflow 5,51,233క్యూసెక్కులు అవుట్ ఫ్లో 3,83,920.

byte 1 ప్రియాంక కోదాడ వాసి

byte 2 స్నేహలత కోదాడ వాసి

byte 3 గురవయ్య స్థానికుడు రైతు

byte 4 గురవయ్య హుజూర్నగర్ వాసి

byte 5 లింగయ్య దొండపాడు రైతు



Body:
రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్
సెంటర్ హుజూర్నగర్


Conclusion:phone number 7780212346

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.