ETV Bharat / state

కోళ్లఫారంలో కరెంట్​ షాక్​తో వ్యక్తి మృతి

author img

By

Published : Aug 15, 2020, 10:38 PM IST

కరెంటు బల్బ్​ అమర్చుతుండగా ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా డి.కొత్తపల్లిలో చోటుచేసుకుంది.

Died with current shock while setting the bulb at suryapet district
బల్బ్​ అమర్చుతుండగా కరెంట్​ షాక్​తో మృతి

సూర్యాపేట జిల్లా నాగారం మండలం డి.కొత్తపల్లి గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది.

సయ్యద్ దావూద్(52 )తన కోళ్ల ఫారంలో విద్యుత్ బల్బు అమర్చుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్​ షాక్​ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడని గ్రామస్థులు తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

సూర్యాపేట జిల్లా నాగారం మండలం డి.కొత్తపల్లి గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది.

సయ్యద్ దావూద్(52 )తన కోళ్ల ఫారంలో విద్యుత్ బల్బు అమర్చుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్​ షాక్​ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడని గ్రామస్థులు తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఇదీ చూడండి : "నువ్వు నేను ఒకటట.. మన కీర్తి ఘనమట"

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.