ETV Bharat / state

'ఉత్తమ్​ కుటుంబానికి సంపూర్ణ మద్దతు ఉంది'

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్​ అభ్యర్థి పద్మావతి ప్రచారం నిర్వహించారు. ఆమెకు మద్దతుగా మాజీ మంత్రి కొండా సురేఖ ప్రచారంలో పాల్గొన్నారు.

author img

By

Published : Oct 15, 2019, 12:00 AM IST

'ఉత్తమ్​ కుటుంబానికి సంపూర్ణ మద్దతు ఉంది'

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజక వర్గం చింతలపాలెం మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రేస్ అభ్యర్థి పద్మావతితో కలిసి మాజీ మంత్రి కొండా సురేఖ ప్రచారం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలన చేస్తున్నారని పద్మావతి దుయ్యబట్టారు. అసెంబ్లీలో కాంగ్రేస్ ప్రతిపక్షం లేకుండా చేశారని విమర్శించారు. ఖమ్మంలో డ్రైవర్ శ్రీనివాస రెడ్డి ఆత్మహత్య చేసుకుంటే ఎంఐఎం ​నోరు మెదపకుండా కేసీఆర్​కు కీలు బొమ్మ అయిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చలేదని ఆమె ఆరోపించారు. ఉత్తమ్ కుటుంబానికి హుజూర్​నగర్ నియోజకవర్గ పరిధిలో ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు ఉందని పద్మావతి ఆశాభావం వ్యక్తం చేశారు.

'ఉత్తమ్​ కుటుంబానికి సంపూర్ణ మద్దతు ఉంది'

ఇవీ చూడండి: కండక్టర్​ సురేందర్​ భౌతికకాయానికి పలువురు నేతల నివాళి

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజక వర్గం చింతలపాలెం మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రేస్ అభ్యర్థి పద్మావతితో కలిసి మాజీ మంత్రి కొండా సురేఖ ప్రచారం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలన చేస్తున్నారని పద్మావతి దుయ్యబట్టారు. అసెంబ్లీలో కాంగ్రేస్ ప్రతిపక్షం లేకుండా చేశారని విమర్శించారు. ఖమ్మంలో డ్రైవర్ శ్రీనివాస రెడ్డి ఆత్మహత్య చేసుకుంటే ఎంఐఎం ​నోరు మెదపకుండా కేసీఆర్​కు కీలు బొమ్మ అయిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చలేదని ఆమె ఆరోపించారు. ఉత్తమ్ కుటుంబానికి హుజూర్​నగర్ నియోజకవర్గ పరిధిలో ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు ఉందని పద్మావతి ఆశాభావం వ్యక్తం చేశారు.

'ఉత్తమ్​ కుటుంబానికి సంపూర్ణ మద్దతు ఉంది'

ఇవీ చూడండి: కండక్టర్​ సురేందర్​ భౌతికకాయానికి పలువురు నేతల నివాళి

Intro:సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజక వర్గం చింతలపాలెం మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రేస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి తో కలిసి మాజీ మంత్రి కొండా సురేఖ ప్రచారం చేశారు..

ఈ సందర్బంగా మాజీ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలన చేస్తున్నాడని అన్నారు.అసెంబ్లీ లో కాంగ్రేస్ ప్రతి పక్షం లేకుండా చేశాడా ని అన్నారు.. యం.ఐ. యం కు ప్రతిపక్ష హోదాలో ప్రజల సమస్యల పై పోరాటం చేయడం లేదని ఖమ్మంలో డ్రైవర్ శ్రీనివాస రెడ్డి ఆత్మహత్య చేసుకుంటే యం.ఐ యం నోరు మెదపకుండా కేసీఆర్ కు కీలు బొమ్మ అయినారని అన్నారు.కేసీఆర్ ఇచ్చిన ఏ హామీలు నేర వేరలేదని అన్నారు. ఉత్తమ్ కుటుంబానికి హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలో ప్రజల నుండి సంపూర్ణ మద్దతు ఉందని అన్నారు.నియోజక వర్గం లో పద్మావతి గెలిపుఖాయం అని జ్యోస్యం చెప్పారుBody:రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్
సెంటర్ హుజూర్నగర్Conclusion:ఫోన్ నెంబర్ 7780212346
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.