ETV Bharat / state

కరోనా యోధులకు రత్నావరం యువత సన్మానం

author img

By

Published : May 8, 2020, 5:13 PM IST

కరోనా వంటి కష్టకాలంలో తమ ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తోన్న ఏఎన్ఎం ఆశావర్కర్లు, అంగన్​వాడీ కార్యకర్తలను సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నావరం గ్రామస్థులు సన్మానించారు.

anm workers felicitated by ratnavaram youth in suryapet district
కరోనా యోధులకు రత్నావరం యువత సన్మానం

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నావరంలో ఏఎన్ఎం ఆశా వర్కర్లు, అంగన్​వాడీ కార్యకర్తలను గ్రామస్థులు సన్మానించారు. అనంతరం యువజన సంఘం ఆధ్వర్యంలో గ్రామంలోని 100 మందికి నిత్యావసర సరుకులు అందజేశారు.

కరోనా వంటి ఆపత్కాలంలో తమ ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తోన్న ఆశా, అంగన్​వాడీ వర్కర్లకు గ్రామ యువత కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ యువజన సభ్యులు వెంకన్న, మధు, ఉపేందర్ పాల్గొన్నారు.

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నావరంలో ఏఎన్ఎం ఆశా వర్కర్లు, అంగన్​వాడీ కార్యకర్తలను గ్రామస్థులు సన్మానించారు. అనంతరం యువజన సంఘం ఆధ్వర్యంలో గ్రామంలోని 100 మందికి నిత్యావసర సరుకులు అందజేశారు.

కరోనా వంటి ఆపత్కాలంలో తమ ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తోన్న ఆశా, అంగన్​వాడీ వర్కర్లకు గ్రామ యువత కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ యువజన సభ్యులు వెంకన్న, మధు, ఉపేందర్ పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.