ETV Bharat / state

'పడవ ప్రమాదం నుంచి క్షేమంగానే బయటపడ్డాను'

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరిలో పడవ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడినట్లు పోలీస్​ హౌసింగ్​ కార్పొరేషన్​ ఏఈ శివశంకర్​ తెలిపారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు.

author img

By

Published : Sep 15, 2019, 11:54 PM IST

'పడవ ప్రమాదం నుంచి క్షేమంగానే బయటపడ్డాను'

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరిలో జరిగిన పడవ ప్రమాదం నుంచి సూర్యాపేట జిల్లా వాసి గల్లా శివశంకర్​ క్షేమంగా బయడపడ్డారు. చింతలపాలెం మండలం గుడిమల్కాపురం గ్రామానికి చెందిన శివశంకర్​ తాత్కాలిక ప్రాతిపదికన పోలీస్​ హౌసింగ్​ కార్పొరేషన్​లో ఏఈగా పనిచేస్తున్నాడు. స్నేహితులతో కలిసి గోదారి పర్యటనకు వెళ్లిన శివశంకర్​ క్షేమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారమందిచాడు.

'పడవ ప్రమాదం నుంచి క్షేమంగానే బయటపడ్డాను'

ఇవీ చూడండి: గోదావరి నీటిలోకి.. నిండు ప్రాణాలు

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరిలో జరిగిన పడవ ప్రమాదం నుంచి సూర్యాపేట జిల్లా వాసి గల్లా శివశంకర్​ క్షేమంగా బయడపడ్డారు. చింతలపాలెం మండలం గుడిమల్కాపురం గ్రామానికి చెందిన శివశంకర్​ తాత్కాలిక ప్రాతిపదికన పోలీస్​ హౌసింగ్​ కార్పొరేషన్​లో ఏఈగా పనిచేస్తున్నాడు. స్నేహితులతో కలిసి గోదారి పర్యటనకు వెళ్లిన శివశంకర్​ క్షేమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారమందిచాడు.

'పడవ ప్రమాదం నుంచి క్షేమంగానే బయటపడ్డాను'

ఇవీ చూడండి: గోదావరి నీటిలోకి.. నిండు ప్రాణాలు

Intro:తూర్పు గోదావరిలో జరిగిన పడవ ప్రమాదం నుంచి బయటపడ్డ హుజుర్నగర్ వాసి


సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం గుడిమల్కాపురం గ్రామానికి గల్లా శివశంకర్
ఔట్సోర్సింగ్లో పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ లో ఏఈ గ పనిచేస్తున్నాడు....ఈరోజు జరిగిన ప్రమాదం నుంచి తప్పించుకొని బయటపడి ఇంటికి ఫోన్ చేసి క్షేమసమాచారాన్ని తెలియజేశాడు.....శివశంకర్ తో స్నేహితులు వెళ్లినట్లు తెలుస్తుంది....తమ కొడుకు క్షేమంగా ఇంటికి రావాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు....Body:కెమెరా అండ్ రిపోర్టింగ్::వాసు
సెంటర్::కోదాడConclusion:ఫోన్ నెంబర్:::9502802407
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.