ETV Bharat / state

ప్రతి గ్రామంలో ప్రజలకు ఉపాధ్యాయులు యోగా నేర్పాలి: హరిశ్​ రావు - ఉపాధ్యాయులు

సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రతి స్కూల్లో,  ప్రతి మహిళా గ్రూపుల్లో ఉపాధ్యాయులు యోగా శిక్షణ ఏర్పాటు చేయాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. టీటీసి భవన్​లో నిర్వహించిన యోగా శిక్షణ కార్యక్రమానికి ఎమ్మెల్యే హరీశ్​రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ప్రతి గ్రామంలోని ప్రజలకు ఉపాధ్యాయులు యోగా నేర్పాలి: హరిశ్​ రావు
author img

By

Published : Aug 27, 2019, 7:52 PM IST

ప్రజలు ఆరోగ్యంతో చేతినిండా పని ఉండి సుఖంగా ఉన్నప్పుడే నిజమైన అభివృద్ధి అని హరీశ్​రావు అన్నారు. అందరం కలిసి ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి చేద్దామన్నారు. సమాజంలో మార్పు కోసం గ్రామాల్లో ఉదయం యోగ కార్యక్రమాలను ప్రారంభిస్తామన్నారు. యోగ బాగా నేర్పించిన ఉపాధ్యాయులకు ప్రపంచ యోగా దినోత్సవం రోజున సన్మాన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. యోగ వల్ల కలిగే ఉపయోగాలు పై పోటీలు నిర్వహించాలన్నారు. సమాజం మొత్తం యోగా వైపు మారేలా మార్పు తీసుకురావాలని ఉపాధ్యాయులకు వివరించారు. సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు.

ప్రతి గ్రామంలోని ప్రజలకు ఉపాధ్యాయులు యోగా నేర్పాలి: హరిశ్​ రావు

ఇదీ చూడండి:'సాగు... సంక్షేమానికే అధిక ప్రాధాన్యం'

ప్రజలు ఆరోగ్యంతో చేతినిండా పని ఉండి సుఖంగా ఉన్నప్పుడే నిజమైన అభివృద్ధి అని హరీశ్​రావు అన్నారు. అందరం కలిసి ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి చేద్దామన్నారు. సమాజంలో మార్పు కోసం గ్రామాల్లో ఉదయం యోగ కార్యక్రమాలను ప్రారంభిస్తామన్నారు. యోగ బాగా నేర్పించిన ఉపాధ్యాయులకు ప్రపంచ యోగా దినోత్సవం రోజున సన్మాన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. యోగ వల్ల కలిగే ఉపయోగాలు పై పోటీలు నిర్వహించాలన్నారు. సమాజం మొత్తం యోగా వైపు మారేలా మార్పు తీసుకురావాలని ఉపాధ్యాయులకు వివరించారు. సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు.

ప్రతి గ్రామంలోని ప్రజలకు ఉపాధ్యాయులు యోగా నేర్పాలి: హరిశ్​ రావు

ఇదీ చూడండి:'సాగు... సంక్షేమానికే అధిక ప్రాధాన్యం'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.