ETV Bharat / state

సర్పంచ్​ తల్లిదండ్రులు దుర్మరణం

శుభకార్యానికి వెళ్లి వస్తుండగా భార్యాభర్తలిద్దరూ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. సిద్దిపేట జిల్లా వర్గల్​ మండలం రాజీవ్​ రహదారిపై మూలమలుపు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు యాదాద్రి జిల్లా జ్వాల గ్రామ సర్పంచ్​ తల్లిదండ్రులుగా పోలీసులు గుర్తించారు.

author img

By

Published : Jun 6, 2019, 3:26 PM IST

సర్పంచ్​ తల్లిదండ్రులు దుర్మరణం


సిద్దిపేట జిల్లా వర్గల్​ మండలం రాజీవ్​ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం చెందారు. బంధువుల ఇంట్లో శుభాకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారి చౌరస్తా వద్ద మూలమలుపు తిరిగే క్రమంలో సిద్దిపేట నుంచి హైదరాబాద్​ వెళ్తున్న బొలెరే వాహనం స్కూటీని ఢీకొంది. భార్యాభర్తలు వనవాస రెడ్డి, అంజమ్మ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్​ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు యాదాద్రి జిల్లా రాజపేట మండలం జ్వాల గ్రామ సర్పంచ్​ మధుసూదన్​ రెడ్డి తల్లిదండ్రులు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సర్పంచ్​ తల్లిదండ్రులు దుర్మరణం

ఇవీ చూడండి: వేములపల్లిలో గొంతు కోసి వ్యక్తి దారుణ హత్య


సిద్దిపేట జిల్లా వర్గల్​ మండలం రాజీవ్​ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం చెందారు. బంధువుల ఇంట్లో శుభాకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారి చౌరస్తా వద్ద మూలమలుపు తిరిగే క్రమంలో సిద్దిపేట నుంచి హైదరాబాద్​ వెళ్తున్న బొలెరే వాహనం స్కూటీని ఢీకొంది. భార్యాభర్తలు వనవాస రెడ్డి, అంజమ్మ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్​ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు యాదాద్రి జిల్లా రాజపేట మండలం జ్వాల గ్రామ సర్పంచ్​ మధుసూదన్​ రెడ్డి తల్లిదండ్రులు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సర్పంచ్​ తల్లిదండ్రులు దుర్మరణం

ఇవీ చూడండి: వేములపల్లిలో గొంతు కోసి వ్యక్తి దారుణ హత్య

tg_srd_16_06_accident_two_deth_av1_g2.mp4 శుభకార్యానికి వస్తు భార్య భర్తలు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం రాజీవ్ రహదారి పై సింగాయపల్లి చౌరస్తా వద్ద చోటుచేసుకుంది . యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం జ్వాల గ్రామానికి చెందిన వనవాస రెడ్డి 65 అంజమ్మ 60 వర్గల్ మండలం సింగాయపల్లి లో బంధువుల ఇంట్లో శుభకార్యానికి వస్తూ రాజీవ్ రహదారి చౌరస్తా వద్ద మూల మలుపు తిరిగే క్రమంలో సిద్దిపేట నుండి హైదరాబాద్ వెళ్తున్న బొలెరో వాహనం స్కూటీని ఢీకొన్న డంతో వనవాస రెడ్డి , అంజమ్మ భార్యాభర్తలు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు . మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు .మృతులు జాల గ్రామ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి తల్లిదండ్రులు .కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న గౌరారం పోలీసులు .

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.