ETV Bharat / state

సిద్దిపేటలో ఆర్టీసీ కార్మికుల వంటావార్పు - సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె

సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 32వ రోజూ ప్రశాంతంగా కొనసాగుతోంది. అందులో భాగంగానే నేడు వంటావార్పు కార్యక్రమం ఏర్పాటు చేశారు.

సిద్దిపేటలో ఆర్టీసీ కార్మికుల వంటావార్పు
author img

By

Published : Nov 5, 2019, 2:46 PM IST

సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 32వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగానే ఈ రోజు కార్మికులంతా బస్ డిపో ఎదుట ధర్నాకి దిగారు. అనంతరం దీక్ష శిబిరం వద్ద వంటావార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పట్టణంలో ఉన్న కొంతమంది అధికారులు, ప్రజాప్రతినిధులు... కండక్టర్లు, డ్రైవర్లను విధుల్లో హాజరు కావాలని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తమపై ఎలాంటి ఒత్తిడి చేసినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేంతవరకు ఈ దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు.

సిద్దిపేటలో ఆర్టీసీ కార్మికుల వంటావార్పు

ఇవీ చూడండి: ఏకకాలంలో 169 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు

సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 32వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగానే ఈ రోజు కార్మికులంతా బస్ డిపో ఎదుట ధర్నాకి దిగారు. అనంతరం దీక్ష శిబిరం వద్ద వంటావార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పట్టణంలో ఉన్న కొంతమంది అధికారులు, ప్రజాప్రతినిధులు... కండక్టర్లు, డ్రైవర్లను విధుల్లో హాజరు కావాలని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తమపై ఎలాంటి ఒత్తిడి చేసినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేంతవరకు ఈ దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు.

సిద్దిపేటలో ఆర్టీసీ కార్మికుల వంటావార్పు

ఇవీ చూడండి: ఏకకాలంలో 169 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు

రిపోర్టర్:పర్షరాములు ఫైల్ నేమ్:TG_SRD_71_05_RTC DIKSHA_SCRIPT_TS10058 సెంటర్:సిద్దిపేట జిల్లా సిద్దిపేట యాంకర్: ఆర్టీసీ సమ్మె 32 రోజుకు చేరుకుంది. సిద్దిపేట బస్ డిపో వద్ద కార్మికులు దీక్ష చేపట్టారు. ఆర్టీసీ కార్మికులు మాట్లాడుతూ..... సిద్దిపేట లో ఉన్న కొంతమంది అధికార లీడర్లు కండక్టర్లను డ్రైవర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని డ్రైవర్లకు కండక్టర్లకు ఫోన్ చేసి అధికారులు మీరు ఉద్యోగం చేసి రండి అంటూ మానసికంగా ఒత్తిడి చేస్తున్నారని కార్మికులు తెలిపారు. మా పై ఎలాంటి ఒత్తిడి చేసిన మా జేఏసీ పిలుపు మేరకు మా సమస్యల మీద దీక్షలు చేపడుతున్నామని మా కండక్టర్ డ్రైవర్ ప్రాణాలు విడిచిన మేమంతా ఒక్కతాటిపైకి వచ్చామని మా సమస్యలు పరిష్కరించే వరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేంతవరకు మాకు ఉద్యోగ భద్రత కల్పించే వరకూ ఈ దీక్షలు కొనసాగిస్తామని ఆర్టీసీ కార్మికులు తెలియజేస్తున్నారు. ఈ రోజు దీక్ష శిబిరం వద్ద వంటావార్పు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఆర్టీసీ కార్మికులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.