ETV Bharat / state

'దేశంలో బలమైన ప్రాంతీయ పార్టీ తెరాసనే' - latest news on former mp vinod kumar

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తెరాస నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో తెరాసను గెలిపించడానికి మరింత విశేషంగా ప్రచారం నిర్వహించాలని కార్యకర్తలను వినోద్​కుమార్​ కోరారు.

Theresa is the strongest regional party in the country
'దేశంలో బలమైన ప్రాంతీయ పార్టీ తెరాసనే'
author img

By

Published : Jan 7, 2020, 3:02 PM IST

దేశంలో బలమైన ప్రాంతీయ పార్టీ తెరాసనేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్​కుమార్​ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తెరాస నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన వినోద్​కుమార్​... పేద ప్రజలకు ఉపయోగపడే ఒక్క పథకాన్ని కూడా మోదీ ప్రభుత్వం ప్రవేశ పెట్టలేదని విమర్శించారు.

బలమైన ప్రతిపక్షంగా ఉండాల్సిన కాంగ్రెస్ పార్టీ... ప్రజల వాణిని వినిపించడంలో పార్లమెంట్లో విఫలమైందన్నారు. హుస్నాబాద్​ను అంచెలంచెలుగా అభివృద్ధి చేసిన ఘనత తెరాసదేనని వినోద్​ వివరించారు. మున్సిపల్ ఎన్నికల్లో తెరాసను గెలిపించడానికి మరింత విశేషంగా ప్రచారం నిర్వహించాలని కార్యకర్తలను వినోద్​కుమార్​ కోరారు.

'దేశంలో బలమైన ప్రాంతీయ పార్టీ తెరాసనే'

ఇవీ చూడండి: మహిళలే ఎక్కువ చక్కెర ఆరగించేస్తున్నారట!

దేశంలో బలమైన ప్రాంతీయ పార్టీ తెరాసనేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్​కుమార్​ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తెరాస నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన వినోద్​కుమార్​... పేద ప్రజలకు ఉపయోగపడే ఒక్క పథకాన్ని కూడా మోదీ ప్రభుత్వం ప్రవేశ పెట్టలేదని విమర్శించారు.

బలమైన ప్రతిపక్షంగా ఉండాల్సిన కాంగ్రెస్ పార్టీ... ప్రజల వాణిని వినిపించడంలో పార్లమెంట్లో విఫలమైందన్నారు. హుస్నాబాద్​ను అంచెలంచెలుగా అభివృద్ధి చేసిన ఘనత తెరాసదేనని వినోద్​ వివరించారు. మున్సిపల్ ఎన్నికల్లో తెరాసను గెలిపించడానికి మరింత విశేషంగా ప్రచారం నిర్వహించాలని కార్యకర్తలను వినోద్​కుమార్​ కోరారు.

'దేశంలో బలమైన ప్రాంతీయ పార్టీ తెరాసనే'

ఇవీ చూడండి: మహిళలే ఎక్కువ చక్కెర ఆరగించేస్తున్నారట!

Intro:TG_KRN_102_06_TRS_KARYAKARTHALA_SAMAVESHAM_AVB_TS10085
REPORTER:KAMALAKAR 9441842417
-----------------------------------------------------------సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తెరాస నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ దేశంలో బలమైన ప్రాంతీయ పార్టీ తెరాస అని, మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి పేద ప్రజలకు ఉపయోగపడే ఒక పథకాన్ని ప్రవేశ పెట్టలేదన్నారు. బలమైన ప్రతిపక్షంగా ఉండాల్సిన కాంగ్రెస్ పార్టీ ప్రజల వాణిని వినిపించడంలో పార్లమెంట్లో విఫలమైందని, భాజపా ప్రభుత్వం ప్రజలకు ఇబ్బందులు కలిగించే చట్టాలను తెస్తున్న వాటిపై సమగ్రమైన చర్చ జరిపించడం లో కాంగ్రెస్ పార్టీ విఫలమై గందరగోళ పరిస్థితిలో ఉందన్నారు. హుస్నాబాద్ ను అంచెలంచెలుగా నగర పంచాయతీ నుండి మున్సిపాలిటీగా అభివృద్ధి చేసిన ఘనత తెరాసదే అని హుస్నాబాద్ ను రెవెన్యూ డివిజన్ గా కూడా ఏర్పాటు చేసిన ఘనత కూడా తెరాసదే అన్నారు. మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో హుస్నాబాద్ మున్సిపాలిటీ ఎంతో అభివృద్ధి చెందిందని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందడానికి మున్సిపల్ ఎన్నికల్లో తెరాసను గెలిపించడానికి మరింత విశేషంగా ప్రచారం నిర్వహించాలని కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ వరంగల్ జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ సిద్దిపేట వైస్ జెడ్పి చైర్మన్ రాయిరెడ్డి రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.Body:బైట్

1) వినోద్ కుమార్
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు
Conclusion:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మున్సిపల్ ఎన్నికలపై కార్యకర్తల సమావేశం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.