ETV Bharat / state

మొక్కలను ఢీకొట్టిన లారీ రూ. 12 వేలు జరిమానా - The lorry which collided with the plants at siddipet

ఎక్కడైనా మొక్కలను ఢీకొట్టిన వాహనానికి ఫైన్​ వేయడం చూశారా.. అవును మీరు విన్నది నిజమే. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 12 వేల రూపాయలు ఫైన్​ వేశారు. ఈ సంఘటన సిద్దిపేట పట్టణంలోని రంగదాంపల్లిలో చోటుచేసుకుంది.

The lorry which collided with the plants cost Rs. 12000 fine
మొక్కలను ఢీకొట్టిన లారీ రూ. 12 వేలు జరిమానా
author img

By

Published : Dec 19, 2019, 11:55 PM IST

సిద్దిపేట పట్టణంలోని రంగదాంపల్లి శివారులో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను లారీ ఢీ కొట్టంది. చెట్లు ద్వంసం అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో రూ. 12వేలు జరిమానా విధించారు. ఆ డబ్బులను మున్సిపల్ అకౌంట్​లో జమ చేశారు.

హరితహారంలో భాగంగా పెంచుతున్న మొక్కలకు నెలకు లక్షల రూపాయలు వెచ్చించి వాటిని కాపాడుతున్నామని, వాటికి ఎవరు హాని కలిగించినా జరిమానా చెల్లించాల్సిందేనని హెచ్చరించారు. మంత్రి హరీశ్​ రావు ఆదేశాల మేరకు సిద్దిపేటని హరిత సిద్దిపేటగా మార్చడమే తమ ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. హరితహారం మొక్కల భద్రత విషయంలో అందరూ సహకరించి హరిత సిద్దిపేటలో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా హరితహారం అధికారి ఐలయ్య కోరారు.

మొక్కలను ఢీకొట్టిన లారీ రూ. 12 వేలు జరిమానా

ఇదీ చూడండి : 2018లో ఆర్​టీఏ అధికారి మృతి.. 2019లో సంతకం ప్రత్యక్షం

సిద్దిపేట పట్టణంలోని రంగదాంపల్లి శివారులో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను లారీ ఢీ కొట్టంది. చెట్లు ద్వంసం అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో రూ. 12వేలు జరిమానా విధించారు. ఆ డబ్బులను మున్సిపల్ అకౌంట్​లో జమ చేశారు.

హరితహారంలో భాగంగా పెంచుతున్న మొక్కలకు నెలకు లక్షల రూపాయలు వెచ్చించి వాటిని కాపాడుతున్నామని, వాటికి ఎవరు హాని కలిగించినా జరిమానా చెల్లించాల్సిందేనని హెచ్చరించారు. మంత్రి హరీశ్​ రావు ఆదేశాల మేరకు సిద్దిపేటని హరిత సిద్దిపేటగా మార్చడమే తమ ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. హరితహారం మొక్కల భద్రత విషయంలో అందరూ సహకరించి హరిత సిద్దిపేటలో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా హరితహారం అధికారి ఐలయ్య కోరారు.

మొక్కలను ఢీకొట్టిన లారీ రూ. 12 వేలు జరిమానా

ఇదీ చూడండి : 2018లో ఆర్​టీఏ అధికారి మృతి.. 2019లో సంతకం ప్రత్యక్షం

Intro: TG_SRD_72_19_CHETTU KU DI LARI_SCRIPT_TS10058


యాంకర్: డివైడర్ పై చెట్లను "ఢీకొట్టిన " లారీ 12000* జరిమానా సిద్దిపేట పట్టణంలో
రంగదాంపల్లి శివారులో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను లారీ వాహనం డీ కొట్టడంతో చెట్లు ద్వాంసం అయ్యాయి. విషయం తెలియడంతో పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారి సమక్షంలో పన్నెండు వేలు జరిమానా విధించి డబ్బులను మున్సిపల్ అకౌంట్లో జమ చేయడం జరిగింది.

Body:హరితహారం లో భాగంగా పెంచుతున్న మొక్కలకు నెలకు లక్షల రూపాయలు వెచ్చించి వాటిని కాపాడుతున్నామని, వాటికీ ఎవరు హాని కలిగించిన జరిమానా చెల్లించాల్సిందే నని హెచ్చరించారు. *మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు సిద్దిపేట ని హరిత సిద్దిపేట గా మార్చడమే ద్వేయంగా ముందుకు సాగుతున్నట్టు తెలిపారు*. Conclusion:హరితహారం చెట్ల భద్రత విషయంలో అందరూ సహకరించి హరిత సిద్దిపేటలో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా హరితహారం అధికారి ఐలయ్య కోరారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.