ETV Bharat / state

ఘనంగా శ్రీనివాస కల్యాణం, కార్తీక దీపోత్సవాలు - karthika deepotsavam at gajwel

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో శ్రీనివాస కల్యాణం, కార్తీక దీపోత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున చేరుకుని స్వామివారి కల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో తిలకించారు.

ఘనంగా శ్రీనివాస కల్యాణం, కార్తీక దీపోత్సవాలు
author img

By

Published : Nov 16, 2019, 9:03 AM IST

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని వాసవినగర్​లో శుక్రవారం రాత్రి శ్రీనివాస కల్యాణం, కార్తీక దీపోత్సవం వైభవంగా జరిగింది. వేద పండితులు శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామిని అందంగా అలంకరించారు. మేళతాళాల నడుమ మూడు గంటల పాటు కల్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన కార్తీక దీపోత్సవంలో మహిళలు దీపాలను వెలిగించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.

ఘనంగా శ్రీనివాస కల్యాణం, కార్తీక దీపోత్సవాలు

ఇదీ చూడండి: బొమ్మ గీయాలంటే.. కుంచె అవసరం లేదు..!

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని వాసవినగర్​లో శుక్రవారం రాత్రి శ్రీనివాస కల్యాణం, కార్తీక దీపోత్సవం వైభవంగా జరిగింది. వేద పండితులు శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామిని అందంగా అలంకరించారు. మేళతాళాల నడుమ మూడు గంటల పాటు కల్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన కార్తీక దీపోత్సవంలో మహిళలు దీపాలను వెలిగించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.

ఘనంగా శ్రీనివాస కల్యాణం, కార్తీక దీపోత్సవాలు

ఇదీ చూడండి: బొమ్మ గీయాలంటే.. కుంచె అవసరం లేదు..!

Intro:_srd_16_15_srinivasa_kalyanam_kartika_dipostavam_vo_ts10054
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో సమానంగా శ్రీనివాస కళ్యాణం కార్తీక దీపోత్సవం జరిగింది


Body:సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ని వాసవి నగర్లో శుక్రవారం రాత్రి నిర్వహించిన శ్రీనివాస కళ్యాణం కార్తీకదీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది శ్రీవారి కళ్యాణ కట్ట మూడు గంటల పాటు నేత్రపర్వంగా సాగింది కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు దీంతో ఆ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కళ్యాణ వేదిక పై శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వేంకటేశ్వర స్వామి మూర్తులకు అలంకరించి ప్రత్యేక వేదికపై వేద పండితులు కల్యాణాన్ని నిర్వహించారు మంగళ వాయిద్యాలు వేదపండితుల మంత్రోచ్ఛారణలు భక్తుల జయజయ ధ్వానాల మధ్య పట్టణ పురోహితులు నందగిరి శ్యాంప్రసాద్ శర్మ శర్మ అర్చకులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది అనంతరం భక్తులందరికీ సామూహిక కార్తీక దీపోత్సవం నిర్వహించారు


Conclusion:h
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.