ETV Bharat / state

దుబ్బాక ఉపఎన్నిక కోసం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు: సిద్దిపేట సీపీ

author img

By

Published : Nov 2, 2020, 6:05 PM IST

దుబ్బాకలో పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకున్నామని సిద్దిపేట సీపీ జోయల్​ డేవిస్ స్పష్టం చేశారు. 108 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీఆర్​పీఎఫ్ బలగాలు మోహరించినట్లు పేర్కొన్నారు. ప్రజలు ప్రశాంతంగా ఓటింగ్​లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

siddipet-cp-joyal-devis-on-by-poll-election-in-dubbaka
దుబ్బాక ఉపఎన్నిక కోసం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు: సిద్దిపేట సీపీ

దుబ్బాక ఉప ఎన్నికను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని సిద్దిపేట పోలీస్ కమిషనర్‌ జోయల్‌ డేవీస్‌ స్పష్టం చేశారు. స్థానిక పోలీసులతో పాటు.. ఇతర జిల్లాలకు చెందిన పోలీసులు, కేంద్ర బలగాలను సైతం బందోబస్తుకు వినియోగిస్తున్నామని వివరించారు. దుబ్బాక ఉప ఎన్నిక భద్రతా ఏర్పాట్లపై పోలీస్ కమిషనర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

దుబ్బాక ఉపఎన్నిక కోసం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు: సిద్దిపేట సీపీ

ఇదీ చూడండి: దుబ్బాక ఉప ఎన్నికకు సర్వం సిద్ధం చేసిన అధికారులు

దుబ్బాక ఉప ఎన్నికను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని సిద్దిపేట పోలీస్ కమిషనర్‌ జోయల్‌ డేవీస్‌ స్పష్టం చేశారు. స్థానిక పోలీసులతో పాటు.. ఇతర జిల్లాలకు చెందిన పోలీసులు, కేంద్ర బలగాలను సైతం బందోబస్తుకు వినియోగిస్తున్నామని వివరించారు. దుబ్బాక ఉప ఎన్నిక భద్రతా ఏర్పాట్లపై పోలీస్ కమిషనర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

దుబ్బాక ఉపఎన్నిక కోసం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు: సిద్దిపేట సీపీ

ఇదీ చూడండి: దుబ్బాక ఉప ఎన్నికకు సర్వం సిద్ధం చేసిన అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.