ETV Bharat / state

'విలీనం చేసేంతవరకు పోరాటం ఆపేది లేదు'

author img

By

Published : Nov 2, 2019, 4:58 PM IST

29 రోజుల నుంచి దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని సిద్దిపేట ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

సిద్దిపేటలో ఆర్టీసీ కార్మికుల ధర్నా
సిద్దిపేటలో ఆర్టీసీ కార్మికుల ధర్నా

సిద్దిపేటలో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని 29 రోజులుగా దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం ఏం పట్టనట్లు వ్యవహరిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేంతవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

సిద్దిపేటలో ఆర్టీసీ కార్మికుల ధర్నా

సిద్దిపేటలో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని 29 రోజులుగా దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం ఏం పట్టనట్లు వ్యవహరిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేంతవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Intro:TG_SRD_72_06_RTC 2VA ROJU_SCRIPT_TS10058

యాంకర్: ఆర్టీసీ సమ్మె రెండో రోజుకు చేరుకుంది. సిద్దిపేటలో సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా ఆర్టీసీ యాజమాన్యం తాత్కాలిక కండక్టర్ డ్రైవర్లకు తీసుకొని ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.


Body:సిద్దిపేట డిపోలో తాత్కాలికంగా 60 మంది డ్రైవర్లు 60 మంది కండక్టర్లు తాత్కాలికంగా తీసుకోవడం జరిగిందన్నారు. వారికి రోజు డ్రైవర్ కు 1500 కండక్టర్ 1000 వేతనం ఇస్తున్నారు.


Conclusion:కానీ ఆర్.టి.సి ఒక్కరోజే భారీ నష్టం లో కి చేరుకుంది ఆర్టీసీ సమ్మె ముందు సిద్దిపేట డిపోకు 11 లక్షల రూపాయలు ఆదాయం వచ్చేదని నిన్నటి రోజు కేవలం రెండు లక్షల 5000 రూపాయలు రావడం జరిగిందన్నారు. ఏదిఏమైనా ప్రజలకు ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ యాజమాన్యం తెలిపారు. ఆర్టీసీ డిపో ముందు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమల్లో ఉంచామని కట్టుదిట్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేశామని ఏసీపీ రామేశ్వర్ తెలిపారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.