ETV Bharat / state

'కొత్త పుర కార్యాలయం... పట్టణంలోనే నిర్మించాలి'

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. మున్సిపల్ భవన నిర్మాణానికి చేపట్టిన టెండర్ల ప్రక్రియను వెంటనే రద్దు చేసి...పట్టణంలోనే నిర్మించాలని డిమాండ్ చేశారు.

author img

By

Published : Dec 16, 2019, 5:58 PM IST

Updated : Dec 16, 2019, 11:48 PM IST

పిలిచిన టెండర్లను వెంటనే రద్దు చేయాలి : కాంగ్రెస్
పిలిచిన టెండర్లను వెంటనే రద్దు చేయాలి : కాంగ్రెస్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. నూతన పుర కార్యాలయ భవన నిర్మాణానికి చేపట్టిన టెండర్లను నిలిపేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో కాకుండా సమీపంలోనే నూతన భవనాన్ని నిర్మించాలని కోరారు. అనంతరం టెండర్ ప్రక్రియను నిలిపేయాలని మున్సిపల్ కమిషనర్​కు వినతి పత్రం సమర్పించారు.

కొత్త మున్సిపల్ కార్యాలయ భవనాన్ని ఉన్నచోటనే నిర్మిస్తామని... స్థానిక మేధావులకు, ప్రజా ప్రతినిధులకు, హామీ ఇచ్చిన ఎమ్మెల్యే... తుంగలో తొక్కారని అన్నారు. పట్టణానికి 2 కిమీల దూరంలో నూతన భవన నిర్మాణానికి టెండర్లకు అనుమతించడం ఏమిటని డీసీసీ అధికార ప్రతినిధి లింగమూర్తి ప్రశ్నించారు.

'అలా అయితే సామాన్యులు రోజంతా నష్టపోతారు'

పుర కార్యాలయం పట్టణ ప్రజలకు దూరంగా ఉంటే సామాన్యులకు ఒకరోజు సమయం అంతా వెచ్చించాల్సి వస్తుందన్నారు. పట్టణానికి దూరంలో కాకుండా అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలంలోనే మున్సిపల్ నూతన కార్యాలయ భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రానున్న రోజుల్లో హుస్నాబాద్ పట్టణంలోని వాడవాడల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారని హెచ్చరించారు. వెంటనే చేపట్టిన టెండర్ ప్రక్రియను నిలిపేసి... ప్రజలకు అందుబాటులో ఉన్న స్థలాన్ని భవన నిర్మాణానికి కేటాయించాలని కోరారు.

పిలిచిన టెండర్లను వెంటనే రద్దు చేయాలి : కాంగ్రెస్

ఇవీ చూడండి : ప్రైవేట్​ బడికి సై... సర్కార్​ బడి నయ్​!

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. నూతన పుర కార్యాలయ భవన నిర్మాణానికి చేపట్టిన టెండర్లను నిలిపేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో కాకుండా సమీపంలోనే నూతన భవనాన్ని నిర్మించాలని కోరారు. అనంతరం టెండర్ ప్రక్రియను నిలిపేయాలని మున్సిపల్ కమిషనర్​కు వినతి పత్రం సమర్పించారు.

కొత్త మున్సిపల్ కార్యాలయ భవనాన్ని ఉన్నచోటనే నిర్మిస్తామని... స్థానిక మేధావులకు, ప్రజా ప్రతినిధులకు, హామీ ఇచ్చిన ఎమ్మెల్యే... తుంగలో తొక్కారని అన్నారు. పట్టణానికి 2 కిమీల దూరంలో నూతన భవన నిర్మాణానికి టెండర్లకు అనుమతించడం ఏమిటని డీసీసీ అధికార ప్రతినిధి లింగమూర్తి ప్రశ్నించారు.

'అలా అయితే సామాన్యులు రోజంతా నష్టపోతారు'

పుర కార్యాలయం పట్టణ ప్రజలకు దూరంగా ఉంటే సామాన్యులకు ఒకరోజు సమయం అంతా వెచ్చించాల్సి వస్తుందన్నారు. పట్టణానికి దూరంలో కాకుండా అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలంలోనే మున్సిపల్ నూతన కార్యాలయ భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రానున్న రోజుల్లో హుస్నాబాద్ పట్టణంలోని వాడవాడల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారని హెచ్చరించారు. వెంటనే చేపట్టిన టెండర్ ప్రక్రియను నిలిపేసి... ప్రజలకు అందుబాటులో ఉన్న స్థలాన్ని భవన నిర్మాణానికి కేటాయించాలని కోరారు.

పిలిచిన టెండర్లను వెంటనే రద్దు చేయాలి : కాంగ్రెస్

ఇవీ చూడండి : ప్రైవేట్​ బడికి సై... సర్కార్​ బడి నయ్​!

Intro:TG_KRN_101_16_CONGRESS_DHARNA_AVB_
TS10085
REPORTER:KAMALAKAR 9441842417
----------------------------------------------------------------------------
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. హుస్నాబాద్ పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో నిర్మించ తలపెట్టిన నూతన మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణ ప్రక్రియకు చేపట్టిన టెండర్లను నిలిపివేయాలని పట్టణానికి సమీపంలోనే నూతన కార్యాలయ భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. టెండర్ ప్రక్రియ నిలిపివేసి పట్టణానికి సమీపంలో నూతన కార్యాలయ భవనాన్ని నిర్మించాలని మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ డిసిసి అధికార ప్రతినిధి లింగమూర్తి మాట్లాడుతూ నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని ఉన్నచోటనే నిర్మిస్తామని హుస్నాబాద్ లోని మేధావులకు ప్రజా ప్రతినిధులకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఆ హామీని విస్మరించి పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో నూతన భవన నిర్మాణానికి టెండర్లకు అనుమతించడం ఏంటని ప్రశ్నించారు. పట్టణ ప్రజలకు సామాన్యులకు నిత్యం పనుల విషయమై మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి రావడానికి రెండు కిలోమీటర్ల దూరం ఉంటే ఒకరోజు సమయం అంత వెచ్చించాల్సి వస్తుందని, పట్టణానికి దూరంలో కాకుండా పట్టణంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలలో మున్సిపల్ నూతన కార్యాలయ భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రానున్న రోజుల్లో హుస్నాబాద్ పట్టణంలోని వాడవాడల నుండి ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారని, వెంటనే నూతన కార్యాలయ భవన నిర్మాణానికి చేపట్టిన టెండర్ ప్రక్రియ నిలిపివేసి ప్రజలకు అందుబాటులో ఉన్న స్థలాన్ని మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణానికి కేటాయించాలని డిమాండ్ చేశారు.


Body:బైట్

1) డీసీసీ అధికార ప్రతినిధి కెడం లింగమూర్తి


Conclusion:హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా
Last Updated : Dec 16, 2019, 11:48 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.