ETV Bharat / state

దుబ్బాకలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఇంటింటి ప్రచారం - latest news on mla ramalinga reddy

దుబ్బాకలో స్థానిక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

MLA Ramalingareddy's campaign in Dubbaka
దుబ్బాకలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఇంటింటి ప్రచారం
author img

By

Published : Jan 20, 2020, 1:01 PM IST

సంక్షేమానికి, అభివృద్ధికి ఓటు వేయాలని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పేర్కొన్నారు. పురపాలక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో 18వ వార్డు తెరాస అభ్యర్థి గన్నె వనిత భూమిరెడ్డి తరఫున ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

స్థానికులతో మాట్లాడి పలు సమస్యల వివరాలు తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి తెరాస అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రచారంలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితో పాటు, దుబ్బాక జడ్పీటీసీ కడతల రవీందర్​రెడ్డి, పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

దుబ్బాకలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఇంటింటి ప్రచారం

ఇదీ చూడండి : 'ఓటర్లను మంత్రి ఎర్రబెల్లి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు'

సంక్షేమానికి, అభివృద్ధికి ఓటు వేయాలని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పేర్కొన్నారు. పురపాలక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో 18వ వార్డు తెరాస అభ్యర్థి గన్నె వనిత భూమిరెడ్డి తరఫున ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

స్థానికులతో మాట్లాడి పలు సమస్యల వివరాలు తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి తెరాస అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రచారంలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితో పాటు, దుబ్బాక జడ్పీటీసీ కడతల రవీందర్​రెడ్డి, పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

దుబ్బాకలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఇంటింటి ప్రచారం

ఇదీ చూడండి : 'ఓటర్లను మంత్రి ఎర్రబెల్లి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు'

Intro:tg_wgl_65_19_bjp_ennikala_pracharam_ab_ts10070
nitheesh, janagama, 8978753177
జనగామ పురపాలక ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ దూసుకుపోతుంది. ప్రచార గడువు దగ్గర పడుతుండటంతో పలు వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతుందని బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజలకు అందేలా చుసుకుంటారని, కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో జనగామ ను అభివృద్ధి పథంలోకి తీసుకుని వెళ్తామని, నరేంద్ర మోడీ నాయకత్వం లో దేశాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నామని ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
బైట్: బీజేపీ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జి


Body:1


Conclusion:1

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.