ETV Bharat / state

దుబ్బాకలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి పర్యటన - దుబ్బాకలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి పర్యటన

దుబ్బాక మండలంలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పర్యటించారు. ఇటీవల మరణించిన రైతుల కుటుంబీకులకు.. రైతు బీమా చెక్కులను పంపిణీ చేశారు.

mla-ramalingareddy-tour-in-dubbaka
దుబ్బాకలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి పర్యటన
author img

By

Published : Dec 9, 2019, 12:12 AM IST

Updated : Dec 9, 2019, 12:35 AM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే రామలింగా రెడ్డి పలు గ్రామాల్లో పర్యటించారు. ఇటీవల మరణించిన రైతుల కుటుంబీకులకు రైతు బీమా చెక్కులను అందజేశారు. రైతు బీమా పథకం అమలులో ఎటువంటి ఇబ్బందులున్నా తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే తెలిపారు. విద్యుదాఘాతంతో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే సత్వరమే పరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యుత్​ శాఖ అధికారులకు సూచించారు.

దుబ్బాకలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి పర్యటన

ఇదీ చూడండి: 'హక్కుల పరిరక్షణకు బీసీలు ఉద్యమించాలి'

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే రామలింగా రెడ్డి పలు గ్రామాల్లో పర్యటించారు. ఇటీవల మరణించిన రైతుల కుటుంబీకులకు రైతు బీమా చెక్కులను అందజేశారు. రైతు బీమా పథకం అమలులో ఎటువంటి ఇబ్బందులున్నా తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే తెలిపారు. విద్యుదాఘాతంతో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే సత్వరమే పరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యుత్​ శాఖ అధికారులకు సూచించారు.

దుబ్బాకలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి పర్యటన

ఇదీ చూడండి: 'హక్కుల పరిరక్షణకు బీసీలు ఉద్యమించాలి'

Intro:దుబ్బాక మండలంలో మరణించిన రైతులకు రైతు బీమా చెక్కులను పంపిణీ చేసిన రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి.Body:సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం లో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పలు గ్రామాల్లో పర్యటించారు. ఇటీవల మరణించిన రైతులకు రైతు బీమా చెక్కులను అందజేశారు.
దుబ్బాక మండలం బల్వంతపూర్ గ్రామ పంచాయతీలోని వడ్డెర కాలనీకి చెందిన దండుగుల. శివవ, ధర్మాజీ పేట గ్రామానికి చెందిన బూరు. నాగయ్య, లోకని యాదయ్య, వెంకటగిరి తండాకు చెందిన అజ్మీరా నాజీ, గంభీర్ పూర్ గ్రామానికి చెందిన ఎర్ర.యాదగిరి కుటుంబాలకు రైతు బీమా చెక్కులను పంపిణీ చేశారు.
రైతు బీమా పథకం అమలులో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా రైతులు తన దృష్టికి తేవాలని అన్నారు. ప్రమాదవశాత్తు కరెంటు ప్రమాదంలో మరణించిన రైతులకు నష్టపరిహారం త్వరగా అందేట్లు చేయాలని విద్యుత్ శాఖ అధికారులతో ఫోన్లో సంభాషించారు.
Conclusion:కిట్ నెంబర్:1272, బిక్షపతి, దుబ్బాక.
9347734523.
Last Updated : Dec 9, 2019, 12:35 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.