ETV Bharat / state

'యోగాతో రోగ నిరోధక శక్తి.. ఆసనాలు వేసిన మంత్రి'

author img

By

Published : Jun 21, 2020, 9:01 AM IST

Updated : Jun 21, 2020, 10:24 AM IST

ప్రపంచాన్ని వ్యాధులు వణికిస్తున్నాయి. మానవ మనుగడను సవాల్ చేస్తున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రమాదకరమైన రోగాలను ఎదుర్కొనేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రజలందరూ యోగా చేయాలని సూచించారు.

minister-harish-rao-on-international-yoga-day
'యోగా చేద్దాం... ఆరోగ్య తెలంగాణాను నిర్మిద్దాం'

యోగా అందరి జీవితంలో ఒక భాగం కావాలని... ప్రతి రోజు యోగ సాధన చేస్తే రోగాలను నిలువరించవచ్చని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఆదివారం అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకని ఇంట్లో యోగా చేసిన ఆయన ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

రోగాలను ఎదుర్కొనేందుకు యోగా ఎంతగానో సహాయపడుతోందని... అందరూ యోగా సాధన చేయాలని మంత్రి ప్రజలకు సూచించారు. రోజూ యోగా చేయడం వల్లి రోగ నిరోధక శక్తి తప్పక పెరుగుతుందని... ఎలాంటి వ్యాధులనైనా ఎదుర్కొనే శక్తి లభిస్తుందని తెలిపారు. ఎలాంటి ఖర్చు లేకుండాయోగాను సాధన చేసి... ఆరోగ్య తెలంగాణాను నిర్మిద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు.

యోగా అందరి జీవితంలో ఒక భాగం కావాలని... ప్రతి రోజు యోగ సాధన చేస్తే రోగాలను నిలువరించవచ్చని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఆదివారం అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకని ఇంట్లో యోగా చేసిన ఆయన ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

రోగాలను ఎదుర్కొనేందుకు యోగా ఎంతగానో సహాయపడుతోందని... అందరూ యోగా సాధన చేయాలని మంత్రి ప్రజలకు సూచించారు. రోజూ యోగా చేయడం వల్లి రోగ నిరోధక శక్తి తప్పక పెరుగుతుందని... ఎలాంటి వ్యాధులనైనా ఎదుర్కొనే శక్తి లభిస్తుందని తెలిపారు. ఎలాంటి ఖర్చు లేకుండాయోగాను సాధన చేసి... ఆరోగ్య తెలంగాణాను నిర్మిద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇవీ చూడండి: యోగా దినోత్సవ వేళ.. శీర్షాసనమేసిన ముఖ్యమంత్రి

Last Updated : Jun 21, 2020, 10:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.