ETV Bharat / state

ఎమ్మెల్యే మృతికి కేసీఆర్, పోచారంతోపాటు మంత్రుల సంతాపం

author img

By

Published : Aug 6, 2020, 9:11 AM IST

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్​ సంతాపం తెలిపారు. ఒకే ప్రాంత వాసిగా తనతో ఎంతో అనుబంధం ఉందని పేర్కొన్నారు. సీఎంతోపాటు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, పలువురు మంత్రులు సైతం సానుభూతి ప్రకటించారు.

mc kcr, Ministers mourn mla Ramalinga Reddy death
రామలింగారెడ్డి మృతికి సీఎంతో సహా పలువురు మంత్రుల సంతాపం

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతిపట్ల కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉద్యమ సహచరుడు, ఒకే ప్రాంత వాసిగా తనతో ఎంతో అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు.

ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతిపట్ల సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌ రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్​ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్​రావు, పువ్వాడ అజయ్ కుమార్ తదితరులు సంతాపం తెలిపారు.

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతిపట్ల కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉద్యమ సహచరుడు, ఒకే ప్రాంత వాసిగా తనతో ఎంతో అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు.

ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతిపట్ల సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌ రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్​ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్​రావు, పువ్వాడ అజయ్ కుమార్ తదితరులు సంతాపం తెలిపారు.

ఇదీ చూడండి : ఈటీవీ భారత్​ స్పందన: '‘పీఎం కిసాన్‌’'లో తెలంగాణకు చోటు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.