ETV Bharat / state

విద్యుదాఘాతంతో లారీ డ్రైవర్​ మృతి - విద్యుదాఘాతంతో లారీ డ్రైవర్​ మృతి

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ మండలం మడదలో విద్యుదాఘాతానికి గురై లారీ డ్రైవర్​ మృతి చెందాడు.

lorry driver died of electric shock in siddipet district
విద్యుదాఘాతంతో లారీ డ్రైవర్​ మృతి
author img

By

Published : Dec 27, 2019, 3:09 PM IST

విద్యుదాఘాతంతో లారీ డ్రైవర్​ మృతి

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ మండలం మడద కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం బస్తాలు లోడ్​ చేసుకుని వెళ్తుండగా.. లారీకి డిష్​ వైర్​ తగిలింది. దానిని తప్పించేందుకు యత్నిస్తుండగా.. లారీ డ్రైవర్​ నాగరాజుకు విద్యుత్​ తీగలు తగిలాయి.

కరెంట్​ షాక్​ తగిలి నాగరాజు లారీపై నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందగా.. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

విద్యుదాఘాతంతో లారీ డ్రైవర్​ మృతి

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ మండలం మడద కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం బస్తాలు లోడ్​ చేసుకుని వెళ్తుండగా.. లారీకి డిష్​ వైర్​ తగిలింది. దానిని తప్పించేందుకు యత్నిస్తుండగా.. లారీ డ్రైవర్​ నాగరాజుకు విద్యుత్​ తీగలు తగిలాయి.

కరెంట్​ షాక్​ తగిలి నాగరాజు లారీపై నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందగా.. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Intro:TG_KRN_101_27_VIDYUTH SHOCK_DRIVER MRUTHI_AVB_TS10085
REPORTER:KAMALAKAR 9441842417
---------------------------------------------------------------------------- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మడద లో విద్యుత్ షాక్ తో లారీ డ్రైవర్ బొందుగుల నాగరాజు (23) మృతిచెందాడు. మడద లోని ధాన్యం కొనుగోలు కేంద్రం నుండి ధాన్యం బస్తాలు లోడ్ చేసుకొని వెళ్తుండగా డిష్ వైర్ లారీకి తగిలింది దానిని తప్పించేందుకు ప్రయత్నిస్తుండగా పైన ఉన్న విద్యుత్ తీగలు తగిలాయి విద్యుత్ షాక్ తో లారీ పై నుండి కింద పడి అక్కడికక్కడే నాగరాజు మృతిచెందాడు. మృతుడు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి గ్రామానికి చెందినవాడు గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు సమాచారంతో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వచ్చారు. కుటుంబానికి పోషణకరంగా పెద్దదిక్కుగా ఉన్న ఒక్కగానొక్క కుమారుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతునికి తల్లిదండ్రులతో పాటు ఇద్దరు చెల్లెలు ఉన్నారు. డ్రైవర్ నాగరాజు డిగ్రీ చదువుకుంటూ లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు.


Body:బైట్

1) సంపత్
హెడ్ కానిస్టేబుల్ హుస్నాబాద్


Conclusion:ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో లారీ డ్రైవర్ మృతి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.