ETV Bharat / state

గజ్వేల్​ మున్సిపల్​ ఎన్నికలపై మధ్యంతర ఉత్తర్వులు

గజ్వేల్​ మున్సిపల్​ ఎన్నికల ప్రక్రియ ఆపాలంటూ ... హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

author img

By

Published : Jul 25, 2019, 11:22 PM IST

గజ్వేల్​ మున్సిపల్​ ఎన్నికలపై మధ్యంతర ఉత్తర్వులు

గజ్వేల్ పురపాలిక ఎన్నికల ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. వార్డుల విభజన, ఓటరు జాబితా చట్టబద్ధంగా లేవంటూ పరుచూరి రాజు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్​పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఎన్నికలు నిర్వహించరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనల ప్రకారం ముందుకు వెళితే అభ్యంతరం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలిపింది.

గజ్వేల్ పురపాలిక ఎన్నికల ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. వార్డుల విభజన, ఓటరు జాబితా చట్టబద్ధంగా లేవంటూ పరుచూరి రాజు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్​పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఎన్నికలు నిర్వహించరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనల ప్రకారం ముందుకు వెళితే అభ్యంతరం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలిపింది.

ఇవీ చూడండి: పాతబస్తీలో భారీ మోసం.. రూ. 9 కోట్లతో ఉడాయింపు

Intro:సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజక వర్గంలో మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయం ని ప్రారంభించిన ఎమ్మెల్యే గారు.


Body:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 119 బీసీ గురుకుల విద్యాలయాల ను ప్రారంభించిన క్రమంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం లోని హబ్సీపూర్ గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే రామలింగారెడ్డి గారు బీసీ గురుకుల విద్యాలయం ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డి గారు మరియు నియోజకవర్గ ఎంపీపీ జడ్పీటీసీ లు మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి నూతనంగా జాయిన్ అయిన విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు.


Conclusion:అనంతరం ఏర్పాటు చేసిన సమావేశం కార్యక్రమంలో రామలింగారెడ్డి గారు జ్యోతి ప్రజ్వలన చేసి, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు అందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకొని మంచిగా చదువుకోవాలి అని తెలిపారు.
ఈ సమావేశంలో విద్యార్థినిలు నృత్య ప్రదర్శనలు చేశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.