ETV Bharat / state

యూరియా కోసం లైన్​లో నిలబడ్డ రైతు మృతి

యూరియా కొరతతో రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండ్రోజులుగా లైన్​లో నిలబడ్డ ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు.

author img

By

Published : Sep 5, 2019, 11:01 AM IST

Updated : Sep 5, 2019, 1:26 PM IST

గుండెపోటుతో రైతు మృతి

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో విషాదం చోటుచేసుకుంది. యూరియా కోసం క్యూలో నిలబడిన తిమ్మాయిపల్లికి చెందిన ఎల్లయ్య అనే రైతు గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు రెండ్రోజులుగా లైన్​లోనే నిలబడినట్లు గ్రామస్థులు తెలిపారు.

యూరియా కోసం లైన్​లో నిలబడ్డ రైతు మృతి

ఇదీ చూడండి: పుట్టిన రోజు కేకులో విషం... ఇద్దరు మృతి

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో విషాదం చోటుచేసుకుంది. యూరియా కోసం క్యూలో నిలబడిన తిమ్మాయిపల్లికి చెందిన ఎల్లయ్య అనే రైతు గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు రెండ్రోజులుగా లైన్​లోనే నిలబడినట్లు గ్రామస్థులు తెలిపారు.

యూరియా కోసం లైన్​లో నిలబడ్డ రైతు మృతి

ఇదీ చూడండి: పుట్టిన రోజు కేకులో విషం... ఇద్దరు మృతి

Last Updated : Sep 5, 2019, 1:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.