ETV Bharat / state

గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్న రఘునందన్​రావు

author img

By

Published : Oct 30, 2019, 3:23 PM IST

సీఎం కేసీఆర్ పాలనకు చరమ గీతం పాడాల్సిన అవసరం ఉందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు అన్నారు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం చెప్పినా ఆర్టీసీ కార్మికులను ఆదుకోకుంటే ఎలాగని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్నారాయన.

'కోర్టు ఆదేశాలతో రాజీనామా చేసిన ముఖ్యమంత్రులు'

భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు గజ్వేల్ పట్టణంలో గాంధీ సంకల్పయాత్ర చేపట్టారు. ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వేల్ పట్టణం మీదుగా తూప్రాన్​కు యాత్ర కొనసాగింది. గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని, కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులన్నీ ఎక్కడికి పోతున్నాయని ప్రశ్నించారు.

ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పట్ల రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ముఖ్యమంత్రికి చెంపపెట్టని రఘునందన్ అన్నారు. కోర్టు ఏం చేస్తుందని కేసీఆర్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో కోర్టు మొట్టికాయలు వేస్తే రాజీనామా చేసిన ముఖ్యమంత్రులు ఉన్నారన్న విషయాన్ని కేసీఆర్ మర్చిపోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా శ్రేణులు, ప్రజలు భారీ సంఖ్యలో యాత్రకు హాజరై రఘునందన్ రావు​కు ఘన స్వాగతం పలికారు.

'కోర్టు ఆదేశాలతో రాజీనామా చేసిన ముఖ్యమంత్రులు'

ఇదీ చూడండి : మొక్కలు నాటిన ఎంపీ బండప్రకాశ్​.. మరో నలుగురికి గ్రీన్​ ఛాలెంజ్​

భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు గజ్వేల్ పట్టణంలో గాంధీ సంకల్పయాత్ర చేపట్టారు. ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వేల్ పట్టణం మీదుగా తూప్రాన్​కు యాత్ర కొనసాగింది. గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని, కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులన్నీ ఎక్కడికి పోతున్నాయని ప్రశ్నించారు.

ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పట్ల రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ముఖ్యమంత్రికి చెంపపెట్టని రఘునందన్ అన్నారు. కోర్టు ఏం చేస్తుందని కేసీఆర్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో కోర్టు మొట్టికాయలు వేస్తే రాజీనామా చేసిన ముఖ్యమంత్రులు ఉన్నారన్న విషయాన్ని కేసీఆర్ మర్చిపోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా శ్రేణులు, ప్రజలు భారీ సంఖ్యలో యాత్రకు హాజరై రఘునందన్ రావు​కు ఘన స్వాగతం పలికారు.

'కోర్టు ఆదేశాలతో రాజీనామా చేసిన ముఖ్యమంత్రులు'

ఇదీ చూడండి : మొక్కలు నాటిన ఎంపీ బండప్రకాశ్​.. మరో నలుగురికి గ్రీన్​ ఛాలెంజ్​

Intro:tg_srd_16_30_bjp_gandhi_sankalpa_yaathra_av_ts10054
అశోక్ గజ్వెల్
రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం పిలుపునిచ్చిన అప్పటికి కూడా ఆర్టీసీ కార్మికులను ఆదుకొనే నట్లయితే సీఎం కేసీఆర్ పాలనకు కెమెరా గీతం పడాల్సిన అవసరం ఉందని భాజపా అధికార ప్రతినిధి రఘునందన్ రావు అన్నారు రు


Body:బిజెపి ఆధ్వర్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు చేపట్టిన గాంధీ సంకల్ప యాత్ర గజ్వేల్ పట్టణంలో కొనసాగింది ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వేల్ పట్టణం మీదుగా తూప్రాన్ కు ఈ యాత్ర వెళ్ళింది భాజపా శ్రేణులు ప్రజలు భారీ సంఖ్యలో యాత్ర కు హాజరై ఆయనకు ఘన స్వాగతం పలికారు గజ్వేల్ పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు ముఖ్యమంత్రి కేసీఆర్ ర్ కు ఇచ్చిన భూములు ఎన్ని దానిపై వచ్చిన ఆదాయం అంతా అవి ఎందుకు డిపాజిట్ చేయడం లేదని విషయాన్ని ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉందన్నారు గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని కేంద్రం ఈ రాష్ట్రానికి ఇచ్చిన నిధులు ఎన్ని వాటిని ఎక్కడికి డైవర్ట్ చేస్తున్నారన్నారు రాష్ట్రంలో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో కేంద్రం వాటా ఇతను ధర్మాసనం ముందు ఉంచాల్సిన అవసరం వస్తుందన్నారు స్థానాలు ప్రశ్నిస్తే ఏం చేస్తుంది కోర్టు అని కెసిఆర్ అనడం విడ్డూరంగా ఉందన్నారు గతంలో కోర్టు మొట్టికాయలు వేస్తే రాజీనామా చేసిన ముఖ్యమంత్రులు ఉన్నారన్న విషయాన్ని కేసీఆర్ మర్చిపోతున్నారు రాష్ట్ర ఆర్టీసీ కార్మికుల న్యాయమైన కోరికలు పట్ల రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఈ ముఖ్యమంత్రికి చెంపపెట్టు కావాలని ఆయన అన్నారు తాము చేపట్టిన గాంధీజీ సంకల్పం యాత్ర ద్వారా గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం కోసం ప్రజలను చైతన్యవంతం చేస్తున్నామన్నారు క్యాన్సర్ కు కారణమైన ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని యువకుల్లో చైతన్యాన్ని తీసుకువస్తున్నట్లు ఆయన పిలుపునిచ్చారు


Conclusion:గజ్వేల్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.