ETV Bharat / state

రెవెన్యూ డివిజన్​గా ఏర్పాటు చేయాలంటూ చేర్యాల బంద్​ - BYKE RALLY AT CHERYAL

రెవెన్యూ డివిజన్​గా ఏర్పాటు చేయాలంటూ చేర్యాల పట్టణంలో బంద్​ నిర్వహించారు. డివిజన్​ సాధన జేఏసీ నాయకులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ బంద్​లో అన్ని వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి.

CHERYAL BANDH FOR REVENUE DIVISION
author img

By

Published : Oct 16, 2019, 7:07 PM IST

సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణాన్ని రెవెన్యూ డివిజన్​గా ఏర్పాటు చేయాలనే డిమాండ్​తో జేఏసీ నాయకులు బంద్ నిర్వహించారు. బంద్​లో పట్టణంలోని వివిధ వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు, హోటళ్లు, పెట్రోల్​ బంకులు, సినిమా హాళ్లు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. జేఏసీ నాయకులు పట్టణంలో ద్విచక్రవాహనాల ర్యాలీ చేపట్టారు. పోలీసులు ర్యాలీని అడ్డుకుని నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఎన్ని అడ్డంకులు, అవరోధాలు ఎదురైనా చేర్యాల డివిజన్​ సాధనే లక్ష్యంగా ముందుకెళ్తామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

రెవెన్యూ డివిజన్​గా ఏర్పాటు చేయాలంటూ చేర్యాల బంద్​

ఇవీ చూడండి:వేడెక్కిన హుజూర్​నగర్: ఉప ఎన్నికలో హోరాహోరీ ప్రచారం

సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణాన్ని రెవెన్యూ డివిజన్​గా ఏర్పాటు చేయాలనే డిమాండ్​తో జేఏసీ నాయకులు బంద్ నిర్వహించారు. బంద్​లో పట్టణంలోని వివిధ వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు, హోటళ్లు, పెట్రోల్​ బంకులు, సినిమా హాళ్లు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. జేఏసీ నాయకులు పట్టణంలో ద్విచక్రవాహనాల ర్యాలీ చేపట్టారు. పోలీసులు ర్యాలీని అడ్డుకుని నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఎన్ని అడ్డంకులు, అవరోధాలు ఎదురైనా చేర్యాల డివిజన్​ సాధనే లక్ష్యంగా ముందుకెళ్తామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

రెవెన్యూ డివిజన్​గా ఏర్పాటు చేయాలంటూ చేర్యాల బంద్​

ఇవీ చూడండి:వేడెక్కిన హుజూర్​నగర్: ఉప ఎన్నికలో హోరాహోరీ ప్రచారం

రిపోర్టర్ : పర్షరాములు ఫైల్ నేమ్ :TG_SRD_72_16_DIVIJAN KOSAM_SCRIPT_TS10058 సెంటర్ : సిద్దిపేట జిల్లా : సిద్ధిపేట యాంకర్: చేర్యాల పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలనే డిమాండ్ జోరందుకుంది..... చేర్యాల, మద్దూరు, కొమురవేల్లి మూడు మండలాలను కలుపుకొని చేర్యాల కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని చేర్యాల పట్టణం లో బంద్ నిర్వహించారు డివిజన్ సాధన జేఏసీ నాయకులు... ఈ బందులో పట్టణం లో వివిధ వ్యాపార ,వాణిజ్య ,విద్యా సంస్థలు ,హొటల్స్,పెట్రోలు బంకులు, సినిమా హాల్స్ స్వచ్చందంగా బందులో పాల్గొన్నాయి.. ఈ సందర్భంగా జెఎసి నాయకులు చేర్యాల పట్టణం లో బైక్ ర్యాలీ తీశారు తెరచిన పలు దుకాణాలను మూసివేయించారు... బంద్ నేపథ్యం లో పోలీసులు జెఎసి నాయకులను అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు... ఈ సందర్భంగా చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ నాయకులు మాట్లాడుతూ చేర్యాల కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఏకైక లక్ష్యంగా జేఏసీ పని చేస్తుందని , ఎన్ని అడ్డంకులు ,అవరోధాలు ఎదురైన చేర్యాల డివిజన్ సాధనలో ముందుకు వెళతామని,తెలంగాణ ఏ విధంగా సాదించుకున్నామో అవిధంగానే డివిజన్ సాదించుకొనేందుకు పోరాటాలకు సైతం వెనకడుగు వేయమని అన్నారు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని చేర్యాల పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ బందు లో వివిధ రాజకీయ పార్టీల,విద్యార్థి సంఘాల,కుల సంఘాల, నాయకులు ,యువకులు తదితరులు పాల్గొన్నారు. బైట్ : ( జేఏసీ నాయకులు )
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.