ETV Bharat / state

'నూతన మున్సిపల్​ కార్యాలయాన్ని పట్టణానికి దగ్గరలో నిర్మించాలి'

author img

By

Published : Dec 20, 2019, 3:02 PM IST

హుస్నాబాద్​లో నూతన మున్సిపల్​ కార్యాలయ భవనాన్ని పట్టణానికి దగ్గరలో నిర్మించాలని కోరుతూ భాజపా నాయకులు ధర్నాకు దిగారు. మున్సిపల్ కమిషనర్​కు వినతి పత్రం అందజేశారు.

BJP ACTIVISTS PROTEST In Husnabad, Siddipet district
'నూతన మున్సిపల్​ కార్యాలయాన్ని పట్టణానికి దగ్గరలో నిర్మించాలి'
'నూతన మున్సిపల్​ కార్యాలయాన్ని పట్టణానికి దగ్గరలో నిర్మించాలి'

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో నూతన మున్సిపల్​ కార్యాలయ భవనాన్ని పట్టణానికి దగ్గరలో నిర్మించాలని కోరుతూ భాజపా నాయకులు మున్సిపల్​ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్​కు వినతి పత్రం అందజేశారు.

ప్రస్తుతం నిర్మిస్తున్న స్థలం పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల ఏ చిన్న అవసరానికైన అంత దూరం వెళ్లాల్సి వస్తోందన్నారు. భవన నిర్మాణ విషయంలో ఇప్పటికైనా ఎమ్మెల్యే పునరాలోచించాలని కోరుతూ... ప్రస్తుతం ఉన్న చోటులోనే బహుళ అంతస్తుల భవనం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేను అడ్డుకొంటామని హెచ్చరించారు. అవసరమైతే మున్సిపల్ డైరెక్టర్​తో ఎంపీ బండి సంజయ్​తో మాట్లాడించి పనులను నిలిపివేయిస్తామన్నారు.

'నూతన మున్సిపల్​ కార్యాలయాన్ని పట్టణానికి దగ్గరలో నిర్మించాలి'

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో నూతన మున్సిపల్​ కార్యాలయ భవనాన్ని పట్టణానికి దగ్గరలో నిర్మించాలని కోరుతూ భాజపా నాయకులు మున్సిపల్​ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్​కు వినతి పత్రం అందజేశారు.

ప్రస్తుతం నిర్మిస్తున్న స్థలం పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల ఏ చిన్న అవసరానికైన అంత దూరం వెళ్లాల్సి వస్తోందన్నారు. భవన నిర్మాణ విషయంలో ఇప్పటికైనా ఎమ్మెల్యే పునరాలోచించాలని కోరుతూ... ప్రస్తుతం ఉన్న చోటులోనే బహుళ అంతస్తుల భవనం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేను అడ్డుకొంటామని హెచ్చరించారు. అవసరమైతే మున్సిపల్ డైరెక్టర్​తో ఎంపీ బండి సంజయ్​తో మాట్లాడించి పనులను నిలిపివేయిస్తామన్నారు.

Intro:TG_KRN_101_20_BJP DHARNA_AVB_TS10085
REPORTER: KAMALAKAR 9441842417
-----------------------------------------------------------సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని పట్టణానికి దగ్గరలో నిర్మించాలని కోరుతూ భాజపా నాయకులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించారు. ప్రస్తుతం నిర్మిస్తున్న స్థలం పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు. ఏ చిన్న అవసరానికైన అంత దూరం వెళ్లవలసి వస్తోందన్నారు ఇప్పటికైనా ఎమ్మెల్యే భవన నిర్మాణ విషయంలో పునరాలోచించాలని కోరుతూ ప్రస్తుతం ఉన్నచోటనే బహుళ అంతస్తుల భవనం నిర్మించాలన్నారు. లేకుంటే హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ను అడ్డుకొంటామని హెచ్చరించారు. అవసరమైతే మున్సిపల్ డైరెక్టర్ తో ఎంపీ బండి సంజయ్ తో మాట్లాడించి పనులను నిలిపివేయిస్తామన్నారు. Body:బైట్

1) వేణు గోపాల్ రెడ్డి
హుస్నాబాద్ భాజపా నాయకులుConclusion:మున్సిపల్ కార్యాలయం ఎదుట భాజపా ధర్నా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.