ETV Bharat / state

పోలీసులకు నాయకులకు మధ్య తోపులాట - సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో ఆర్టీసీ బంద్​కు మద్దతుగా ఆర్టీసీ కార్మికులతో కలిసి విపక్షాలు నిరసన ర్యాలీ

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో ఆర్టీసీ బంద్​కు మద్దతుగా ఆర్టీసీ కార్మికులతో కలిసి విపక్షాలు నిరసన ర్యాలీ నిర్వహించాయి. ఈ నిరసనలో విపక్ష నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.

పోలీసులకు నాయకులకు మధ్య తోపులాట
author img

By

Published : Oct 19, 2019, 4:15 PM IST

ఆర్టీసీ బంద్​కు మద్దతుగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో ఆర్టీసీ కార్మికులతో కలిసి విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ ర్యాలీ హుస్నాబాద్​లోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మల్లెచెట్టు చౌరస్తా వరకు కొనసాగింది. అనంతరం మల్లెచెట్టు చౌరస్తా వద్ద ఆర్టీసీ, విపక్ష నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పోలీసులకు నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో కాంగ్రెస్ నాయకుడు బొమ్మ శ్రీరాం చక్రవర్తి కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం విపక్ష, ఆర్టీసీ నాయకులను పోలీసు వాహనాలలో ఎక్కించి పోలీసు స్టేషన్​కు తరలించారు.

పోలీసులకు నాయకులకు మధ్య తోపులాట

ఇదీ చూడండి : వనపర్తిలో ఆర్టీసీ బస్సుపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు

ఆర్టీసీ బంద్​కు మద్దతుగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో ఆర్టీసీ కార్మికులతో కలిసి విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ ర్యాలీ హుస్నాబాద్​లోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మల్లెచెట్టు చౌరస్తా వరకు కొనసాగింది. అనంతరం మల్లెచెట్టు చౌరస్తా వద్ద ఆర్టీసీ, విపక్ష నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పోలీసులకు నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో కాంగ్రెస్ నాయకుడు బొమ్మ శ్రీరాం చక్రవర్తి కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం విపక్ష, ఆర్టీసీ నాయకులను పోలీసు వాహనాలలో ఎక్కించి పోలీసు స్టేషన్​కు తరలించారు.

పోలీసులకు నాయకులకు మధ్య తోపులాట

ఇదీ చూడండి : వనపర్తిలో ఆర్టీసీ బస్సుపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు

Intro:TG_KRN_102_19_VIPAKSHALA ANDHOLANA_ARREST_AV_TS10085
REPORTER:KAMALAKAR 9441842417
---------------------------------------------------------------------------- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఆర్టీసీ బంద్ కు మద్దతుగా ఆర్టీసీ కార్మికులతో కలిసి విపక్షాలు ర్యాలీ చేపట్టాయి. కాంగ్రెస్, సిపిఐ, భాజపా, శివసేన పార్టీల నాయకులు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన బంద్ కు మద్దతుగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. హుస్నాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రి నుండి మల్లె చెట్టు చౌరస్తా వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం మల్లెచెట్టు చౌరస్తా దగ్గర ఆర్టీసీ కార్మికులను, విపక్ష నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకు కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో కాంగ్రెస్ నాయకుడు బొమ్మ శ్రీరాం చక్రవర్తి కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం విపక్ష నాయకులను, ఆర్టీసీ కార్మికులను పోలీస్ వాహనాలలో ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. భాజపా నాయకులు అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన చేపట్టగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. హుస్నాబాద్ లోని మల్లెచెట్టు చౌరస్తా మరియు అంబేద్కర్ చౌరస్తాలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల భద్రత మధ్య హుస్నాబాద్ నుండి కొన్ని రూట్లలో బస్సులను నడుపుతున్నారు.


Body:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో


Conclusion:ఆర్టీసీ బంద్ కు మద్దతుగా విపక్షాల ఆందోళన, అరెస్ట్ చేసిన పోలీసులు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.