ETV Bharat / state

కిడ్నీలో 45 రాళ్లు.. తొలగించిన వైద్యులు

author img

By

Published : Oct 22, 2019, 5:41 PM IST

కిడ్నీలో ఒకటి నుంచి ఐదు వరకు రాళ్లు ఉంటాయి. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మూత్రకోశంలో ఏకంగా 45 రాళ్లు బయటపడ్డాయి.

తొలగించిన వైద్యులు
కిడ్నీలో 45 రాళ్లు.. తొలగించిన వైద్యులు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరికి చెందిన హనుమంతు (70) రెండు, మూడేళ్ల నుంచి మూత్రకోశంలో రాళ్లతో ఇబ్బందులకు గురయ్యాడు. ఇటీవల సిద్దిపేటలోని ఓ ఆస్పత్రిలో చేరగా.. వైద్యులు స్కానింగ్​ చేశారు. అందులో మూత్రకోశంలో నలభై ఐదు రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. యూరాలజిస్ట్​ జగదీశ్వర్​ వాటిని తొలగించేందుకు క్యాటర్​ పైపు వేసి ప్రయత్నించారు. మూత్రకోశం మొత్తం రాళ్లు నిండి ఉండటంతో పైపు వేసిన ప్రయోజనం లేక ఆపరేషన్​ చేసినట్లు డాక్టర్​ శంకర్​ రావు తెలిపారు. ఒక రాయి ఉంటేనే విపరీతమైన కడుపునొప్పి వస్తుంది.. అలాంటిది అతనికి 45 రాళ్లు నిండిపోయి ఉన్నాయన్నారు. ఇలాంటి నొప్పి వస్తే సరైన వైద్యుడిని సంప్రదించాలని శంకర్​ రావు పేర్కొన్నారు.

ఇవీ చూడండి: హైకోర్టు తీర్పుపై మంత్రి అజయ్ సమాలోచనలు

కిడ్నీలో 45 రాళ్లు.. తొలగించిన వైద్యులు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరికి చెందిన హనుమంతు (70) రెండు, మూడేళ్ల నుంచి మూత్రకోశంలో రాళ్లతో ఇబ్బందులకు గురయ్యాడు. ఇటీవల సిద్దిపేటలోని ఓ ఆస్పత్రిలో చేరగా.. వైద్యులు స్కానింగ్​ చేశారు. అందులో మూత్రకోశంలో నలభై ఐదు రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. యూరాలజిస్ట్​ జగదీశ్వర్​ వాటిని తొలగించేందుకు క్యాటర్​ పైపు వేసి ప్రయత్నించారు. మూత్రకోశం మొత్తం రాళ్లు నిండి ఉండటంతో పైపు వేసిన ప్రయోజనం లేక ఆపరేషన్​ చేసినట్లు డాక్టర్​ శంకర్​ రావు తెలిపారు. ఒక రాయి ఉంటేనే విపరీతమైన కడుపునొప్పి వస్తుంది.. అలాంటిది అతనికి 45 రాళ్లు నిండిపోయి ఉన్నాయన్నారు. ఇలాంటి నొప్పి వస్తే సరైన వైద్యుడిని సంప్రదించాలని శంకర్​ రావు పేర్కొన్నారు.

ఇవీ చూడండి: హైకోర్టు తీర్పుపై మంత్రి అజయ్ సమాలోచనలు

Intro:TG_SRD_73_22_MUTHRKOSHAMLO RLLU_SCRIPT_TS10058

యాంకర్: మూత్రకోశంలో నలభై ఐదు రాళ్లు ఆపరేషన్ చేసి తొలగించిన డాక్టర్లు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి కి చెందిన హనుమంతు(70) రెండు మూడు సంవత్సరాల నుంచి మూత్రకోశంలో రాళ్ళు నిండడం తో ఇబ్బందుల పాలవుతున్నారు.


Body:ఇటీవల ఆయన సిద్ధిపేట లోని డాక్టర్ శంకరరావు ఆసుపత్రిలో చేరడం తో మూత్ర కోశం లో రాళ్ళు చేరినట్లుగా స్కానింగ్ ద్వారా గుర్తించారు. యూరాలజిస్ట్ డాక్టర్ జగదీశ్వర్ వాటిని తొలగించేందుకు క్యాటర్ పైపు వేసి ప్రయత్నించారు. మూత్రకోశం మొత్తం రాళ్ళు నిండి ఉండటంతో పైపు వేసిన ప్రయోజనం లేకపోవడంతో ఆపరేషన్ చేసినట్లు డాక్టర్ శంకర్ రావు తెలిపారు.


Conclusion:డాక్టర్ శంకర్ రావు మాట్లాడుతూ.... మూత్రకోశంలో సుమారు నలభై ఐదు రాళ్లు ఉండటంతో అతనికి కడుపు నొప్పి విపరీతంగా పెరిగిందని ఆపరేషన్ చేసి చూడగా అందులో 45 రాళ్లు ఉన్నాయని చెప్పారు. సుమారు కొన్ని రాళ్లు కిలో బరువు కూడా ఉన్నాయని బాడీ లో ఒక్క రౌతు ఉంటేనే విపరీతమైన నొప్పి వస్తుందని నలభై ఐదు రాళ్లు మూత్రకోశంలో నిండిపోయాయి. ఇలాంటి నొప్పి వస్తే సరైన డాక్టరును సంప్రదించాలని కోరారు.


బైట్:01. డాక్టర్ శంకర్ రావు
02. బంధువు
03. హనుమంతు పేషెంట్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.