ETV Bharat / state

హుస్నాబాద్​లో 150 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన

author img

By

Published : Jan 26, 2020, 1:14 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రైవేటు పాఠశాల విద్యార్థులు 150 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు.

150 feet flag displayed by school students in siddipet
హుస్నాబాద్​లో 150 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని మాంటెస్సోరి పాఠశాల విద్యార్థులు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల నుంచి అంబేద్కర్ చౌరస్తా మీదుగా 150 అడుగుల జాతీయ పతాకంతో ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు.
హుస్నాబాద్ డివిజన్ అక్కన్నపేట మండలం కట్కూర్ గ్రామంలో గ్రామానికి చెందిన 100 మందికి పైగా సైనికులు దేశానికి సేవ చేస్తుండటాన్ని గౌరవ సూచికగా భావించి గ్రామంలోని బురుజును త్రివర్ణ పతాక రంగులతో అలంకరించారు. గ్రామంలోని విద్యార్థులు బురుజు వద్ద ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు.

హుస్నాబాద్​లో 150 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన

ఇదీ చూడండి: మహా చారిత్రక పత్రం.. మన రాజ్యాంగం

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని మాంటెస్సోరి పాఠశాల విద్యార్థులు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల నుంచి అంబేద్కర్ చౌరస్తా మీదుగా 150 అడుగుల జాతీయ పతాకంతో ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు.
హుస్నాబాద్ డివిజన్ అక్కన్నపేట మండలం కట్కూర్ గ్రామంలో గ్రామానికి చెందిన 100 మందికి పైగా సైనికులు దేశానికి సేవ చేస్తుండటాన్ని గౌరవ సూచికగా భావించి గ్రామంలోని బురుజును త్రివర్ణ పతాక రంగులతో అలంకరించారు. గ్రామంలోని విద్యార్థులు బురుజు వద్ద ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు.

హుస్నాబాద్​లో 150 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన

ఇదీ చూడండి: మహా చారిత్రక పత్రం.. మన రాజ్యాంగం

Intro:TG_KRN_102_26_150 ADUGULA_JATHIYA JENDA_AV_TS10085
REPORTER: KAMALAKAR 9441842417
--------------------------------------------------------------------------- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని మాంటెస్సారి పాఠశాల విద్యార్థులు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల నుండి అంబేద్కర్ చౌరస్తా మీదుగా మల్లె చెట్టు చౌరస్తా వరకు 150 అడుగుల జాతీయ పతాకంతో ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. హుస్నాబాద్ డివిజన్ అక్కన్నపేట మండలం కట్కూర్ గ్రామంలో గ్రామానికి చెందిన 100 కు మంది పైగా సైనికులు దేశానికి సేవ చేస్తుండటాన్ని గౌరవ సూచిక చిహ్నంగా గ్రామంలోని బురుజును త్రివర్ణ పతాక రంగులతో అలంకరించారు. గ్రామంలోని విద్యార్థులు బురుజు వద్ద ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు.


Body:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు


Conclusion:150 అడుగుల జాతీయ పతాకంతో విద్యార్థుల ర్యాలీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.