ETV Bharat / state

వీఆర్వోల నుంచి దస్త్రాల స్వాధీనం - వీఆర్వోల నుంచి దస్త్రాల స్వాధీనం

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో... వీఆర్వోల నుంచి తహసీల్దార్​లు దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రక్రియను ప్రత్యేక అధికారులు పర్యవేక్షించారు.

village revenue officers had overed land records to thahasildars
వీఆర్వోల నుంచి దస్త్రాలు స్వాధీనం చేసుకున్న తహసీల్దార్​లు
author img

By

Published : Sep 7, 2020, 5:03 PM IST

Updated : Sep 7, 2020, 10:17 PM IST


రెవిన్యూ శాఖలో ప్రక్షాళన చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్... వీఆర్వోల చేతిలో దస్త్రాలు తహశీల్దార్​లు స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన వీఆర్వోల నుంచి తహసీల్దార్​లు మధ్యాహ్నం 3 గంటల లోపు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ప్రక్రియ ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో జరిగింది. దస్త్రాలు స్వాధీనం చేసుకొని... జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తహసీల్దార్​లు తెలిపారు.


రెవిన్యూ శాఖలో ప్రక్షాళన చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్... వీఆర్వోల చేతిలో దస్త్రాలు తహశీల్దార్​లు స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన వీఆర్వోల నుంచి తహసీల్దార్​లు మధ్యాహ్నం 3 గంటల లోపు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ప్రక్రియ ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో జరిగింది. దస్త్రాలు స్వాధీనం చేసుకొని... జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తహసీల్దార్​లు తెలిపారు.

Last Updated : Sep 7, 2020, 10:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.