ETV Bharat / state

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నం

author img

By

Published : Nov 11, 2019, 6:51 PM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో ఆర్టీసీ కార్మికులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఎమ్మెల్యే మాణిక్ రావు అక్కడ లేకపోవడం వల్ల సిబ్బందికి వినతి పత్రం అందజేశారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నం

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో ఆర్టీసీ కార్మికులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. 38వ రోజు నిరసనలో భాగంగా జహీరాబాద్ బస్ స్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం మీదుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు ప్రదర్శన కొనసాగించారు. ఐకాస ముట్టడి పిలుపుతో పోలీసులు ముందస్తుగా క్యాంపు కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన గేటు మూసివేసి కార్మికులను అడ్డుకున్నారు.

పోలీసులు అనుమతితో ఐదుగురు కార్మికులు కార్యాలయంలోకి వెళ్లి వినతి పత్రం సమర్పించారు. ఎమ్మెల్యే మాణిక్​రావు కార్యాలయంలో లేకపోవడం వల్ల సిబ్బందికి వినతి పత్రం అందజేసినట్లు ఆర్టీసీ కార్మికులు తెలిపారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నం

ఇవీ చూడండి: ప్రముఖ గాయని లతా మంగేష్కర్​కు అస్వస్థత

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో ఆర్టీసీ కార్మికులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. 38వ రోజు నిరసనలో భాగంగా జహీరాబాద్ బస్ స్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం మీదుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు ప్రదర్శన కొనసాగించారు. ఐకాస ముట్టడి పిలుపుతో పోలీసులు ముందస్తుగా క్యాంపు కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన గేటు మూసివేసి కార్మికులను అడ్డుకున్నారు.

పోలీసులు అనుమతితో ఐదుగురు కార్మికులు కార్యాలయంలోకి వెళ్లి వినతి పత్రం సమర్పించారు. ఎమ్మెల్యే మాణిక్​రావు కార్యాలయంలో లేకపోవడం వల్ల సిబ్బందికి వినతి పత్రం అందజేసినట్లు ఆర్టీసీ కార్మికులు తెలిపారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నం

ఇవీ చూడండి: ప్రముఖ గాయని లతా మంగేష్కర్​కు అస్వస్థత

ఈటీవి తెలంగాణ-సంగారెడ్డి. తేది: 11-11-19 జహీరాబాద్: రిపోర్టర్, కెమెరా: అహ్మద్ ఫీడ్ స్లగ్: tg_srd_27_11_abul_kalam_jayanthi_av_ts10059 ( )... మౌలానా అబుల్ కలాం జయంతి వేడుకలను పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం పస్తాపూర్ లోని తెలంగాణ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో మైనారిటీ సంక్షేమ దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎమ్మెల్సీ మొహమ్మద్ ఫరీదుద్దీన్ ముఖ్య అతిథులుగా హాజరై అబ్దుల్ కలాం ఔన్నత్యాన్ని విద్యార్థులకు వివరించారు. మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో భాగంగా నిర్వహించిన ప్రతిభా పాటవ పోటీలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బహుమతులు ప్రధానం చేశారు. ఉత్తమ బోధన కొనసాగిస్తున్న ఉపాధ్యాయులను ఈ సందర్భంగా సత్కరించారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.