ETV Bharat / state

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే: కార్మికులు

ఏపీలో మాదిరిగా తెలంగాణలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని సంగారెడ్డిలో కార్మికులు ఆందోళన చేపట్టారు. విలీనంపై తెరాస ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు.

author img

By

Published : Jun 24, 2019, 4:53 PM IST

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి: కార్మికులు

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి డిపో కార్యాలయం ఎదుట టీజేఎంయూ నాయకులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెరాస ప్రభుత్వం 2014, 18 ఎన్నికల్లో ఆర్టీసీ విలీనంపై ప్రకటన చేసిన.. ఇంత వరకు దానిని అమలు చేయలేదని గుర్తుచేశారు. ముఖ్యంగా కార్మికులకు ఉద్యోగ భద్రత, వేతన సవరణ, పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. టీఎంయూ యూనియన్ రెండు దఫాలు ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో గెలిచిన... కార్మికులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్నారు. వచ్చే ఆర్టీసీ ఎన్నికల్లో టీజేఎంయూ సత్తా చాటుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి: కార్మికులు

ఇవీచూడండి: 'ఫిట్​నెస్​ లేకుంటే రోడ్లపైకి రావొద్దు'

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి డిపో కార్యాలయం ఎదుట టీజేఎంయూ నాయకులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెరాస ప్రభుత్వం 2014, 18 ఎన్నికల్లో ఆర్టీసీ విలీనంపై ప్రకటన చేసిన.. ఇంత వరకు దానిని అమలు చేయలేదని గుర్తుచేశారు. ముఖ్యంగా కార్మికులకు ఉద్యోగ భద్రత, వేతన సవరణ, పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. టీఎంయూ యూనియన్ రెండు దఫాలు ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో గెలిచిన... కార్మికులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్నారు. వచ్చే ఆర్టీసీ ఎన్నికల్లో టీజేఎంయూ సత్తా చాటుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి: కార్మికులు

ఇవీచూడండి: 'ఫిట్​నెస్​ లేకుంటే రోడ్లపైకి రావొద్దు'

Intro:tg_srd_57_24_rtc_darna_ab_c6
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి డిపో కార్యాలయం ఎదుట టీజేఎంయూ నాయకులు భోజన విరామ సమయంలో లో ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెరాస ప్రభుత్వం 2014, 18 ఎన్నికల్లో ఆర్టీసీ విలీనంపై ప్రకటన చేసిన.. ఇంత వరకు దానిని అమలు చేయలేదని ఆరోపించారు. ముఖ్యంగా కార్మికులకు ఉద్యోగ భద్రత, వేతన సవరణ, పని భారం తగ్గించాలని డిమాండ్ ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. టిఎంయూ యూనియన్ రెండు దఫాలు ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో గెలిచిన.. కార్మికులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్నారు. వచ్చే ఆర్టీసీ ఎన్నికల్లో టీజేఎంయూ సత్తా చాటుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


Body:బైట్: క్రిష్ణ మూర్తి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీజేఎంయూ


Conclusion:విజువల్, బైట్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.