ETV Bharat / state

సాదాసీదాగా తెరాస ఆవిర్భావ దినోత్సవం

author img

By

Published : Apr 27, 2020, 12:02 PM IST

సంగారెడ్డిలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం నిరాడంబరంగా నిర్వహించారు.

trs formation day celebrations in sangareddy
సాదాసీదాగా తెరాస ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తెరాస ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్ర సాధన కోసం అమరులైన వీరులకు మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జడ్పీ ఛైర్మన్ మంజుశ్రీ జైపాల్​రెడ్డి, పలువురు పార్టీ కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు తెరాస ప్రభుత్వం కృషి చేస్తోందని చింత ప్రభాకర్​ పేర్కొన్నారు. ప్రజలు తమ పార్టీపై ఎనలేని ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తెరాస ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్ర సాధన కోసం అమరులైన వీరులకు మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జడ్పీ ఛైర్మన్ మంజుశ్రీ జైపాల్​రెడ్డి, పలువురు పార్టీ కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు తెరాస ప్రభుత్వం కృషి చేస్తోందని చింత ప్రభాకర్​ పేర్కొన్నారు. ప్రజలు తమ పార్టీపై ఎనలేని ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి.. సీఎంకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్.. ఎందుకంటే?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.