ETV Bharat / state

సంగారెడ్డి జిల్లాలో చోరీ.. లక్ష నగదు అపహరణ

author img

By

Published : Aug 2, 2019, 3:34 PM IST

సంగారెడ్డి జిల్లా మ్యూనిపల్లిలో పలు షాపుల్లో దొంగలు పడ్డారు. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ చోరీలో లక్ష నగదు, విలువైన సామాగ్రి పోయినట్లు దుకాణ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంగారెడ్డి జిల్లాలో చోరీ
సంగారెడ్డి జిల్లాలో చోరీ
సంగారెడ్డి జిల్లా మ్యూనిపల్లి మండలంలోని బుధేర చౌరస్తాలోని దుకాణాల్లో దొంగలు పడ్డారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కిరాణ, ఎరువుల దుకాణాలు, మెడికల్ షాపుల షట్టర్ తాళాలు పగలగొట్టి లక్ష నగదుతో పాటు విలువైన సామాగ్రిని అపహరించినట్లు యజమానులు తెలిపారు. పోలీసులకు సమాచారం అందడంతో క్లూస్ టీం సిబ్బందిని రప్పించి వేలిముద్రల సేకరణ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి : "సమ్మె గురించి తెలియక వచ్చాం"

సంగారెడ్డి జిల్లాలో చోరీ
సంగారెడ్డి జిల్లా మ్యూనిపల్లి మండలంలోని బుధేర చౌరస్తాలోని దుకాణాల్లో దొంగలు పడ్డారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కిరాణ, ఎరువుల దుకాణాలు, మెడికల్ షాపుల షట్టర్ తాళాలు పగలగొట్టి లక్ష నగదుతో పాటు విలువైన సామాగ్రిని అపహరించినట్లు యజమానులు తెలిపారు. పోలీసులకు సమాచారం అందడంతో క్లూస్ టీం సిబ్బందిని రప్పించి వేలిముద్రల సేకరణ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి : "సమ్మె గురించి తెలియక వచ్చాం"

Intro:tg_srd_26_02_dukanallo_chori_av_ts10059
( )... సంగారెడ్డి జిల్లా మ్యూనిపల్లి మండలం లోని బుధేర చౌరస్తాలోని దుకాణాల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కిరణ, ఎరువుల దుకాణాలు, మెడికల్ షాపుల షట్టర్ తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించి విలువైన సామాగ్రి లక్ష వరకు నగదు అపహరించినట్లు యజమానులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు అందడంతో క్లూస్ టీం సిబ్బంది రప్పించి వేలిముద్రల సేకరణ దొంగిలించిన సొత్తు పై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Body:రిపోర్టర్: అహ్మద్, జహీరాబాద్ సంగారెడ్డి జిల్లాConclusion:8008573254
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.