ETV Bharat / state

ఐదు రోజులకే ముగిసిన వినాయకుడి నిమజ్జనం

author img

By

Published : Aug 27, 2020, 11:43 AM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో నిమజ్జన కార్యక్రమం ఐదు రోజులకే ముగిసింది. ఏటా 11 రోజుల పాటు వైభవంగా నిర్వహించే వినాయక ఉత్సవ కార్యక్రమాలు ఈ ఏడాది సందడి లేకుండా ముగిశాయి. కొవిడ్ నిబంధనలు, ప్రభుత్వ ఆదేశాలు అనుసరించి మండప నిర్వాహకులు నిమజ్జన కార్యక్రమాన్ని ఊరేగింపులు లేకుండా సాదాసీదాగా నిర్వహించారు.

ఐదు రోజులకే ముగిసిన వినాయకుడి నిమజ్జనం
ఐదు రోజులకే ముగిసిన వినాయకుడి నిమజ్జనం

కరోనా నేపథ్యంలో వినాయక నిమజ్జన కార్యక్రమాలు నిరాడంబరంగా కొనసాగాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో నిమజ్జన కార్యక్రమం ఐదు రోజులకే ముగిసింది. ఏటా 11 రోజుల పాటు వైభవంగా నిర్వహించే వినాయక ఉత్సవ కార్యక్రమాలు ఈ ఏడాది సందడి లేకుండా ముగిశాయి.

The immersion of Ganesha ended in five days at jaheerabad
నిమజ్జనానికి తరలిస్తోన్న నిర్వాహకులు

కొవిడ్ నిబంధనలు, ప్రభుత్వ ఆదేశాలు అనుసరించి మండప నిర్వాహకులు నిమజ్జన కార్యక్రమాన్ని ఊరేగింపులు లేకుండా సాదాసీదాగా నిర్వహించారు. కొత్తూరు(బి) నారింజ ప్రాజెక్టులో మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో గణనాథులను నిమజ్జనం చేశారు.

ఇదీ చూడండి : వీసీల నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి: సీఎం కేసీఆర్‌

కరోనా నేపథ్యంలో వినాయక నిమజ్జన కార్యక్రమాలు నిరాడంబరంగా కొనసాగాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో నిమజ్జన కార్యక్రమం ఐదు రోజులకే ముగిసింది. ఏటా 11 రోజుల పాటు వైభవంగా నిర్వహించే వినాయక ఉత్సవ కార్యక్రమాలు ఈ ఏడాది సందడి లేకుండా ముగిశాయి.

The immersion of Ganesha ended in five days at jaheerabad
నిమజ్జనానికి తరలిస్తోన్న నిర్వాహకులు

కొవిడ్ నిబంధనలు, ప్రభుత్వ ఆదేశాలు అనుసరించి మండప నిర్వాహకులు నిమజ్జన కార్యక్రమాన్ని ఊరేగింపులు లేకుండా సాదాసీదాగా నిర్వహించారు. కొత్తూరు(బి) నారింజ ప్రాజెక్టులో మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో గణనాథులను నిమజ్జనం చేశారు.

ఇదీ చూడండి : వీసీల నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి: సీఎం కేసీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.