ETV Bharat / state

రూ.1500 పోస్టాఫీసులో తీసుకోవచ్చు: కలెక్టర్

author img

By

Published : Apr 19, 2020, 4:18 PM IST

Updated : Apr 19, 2020, 7:16 PM IST

లాక్​డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి నిరుపేద కుటుంబానికి జమ చేసిన రూ.1500లను తమ సమీపంలోని పోస్టాఫీసులో తీసుకునే వెసులుబాటును కల్పించిందని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి ప్రజలకు తెలిపారు.

The government deposited Rs. 1500 can be brought by post offices reveal Sangareddy District Collector Dharma Reddy
పోస్టాఫీస్​ల నుంచి కూడా రూ.1500 తీసుకోవచ్చు

పేదల ఖాతాలో ప్రభుత్వం జమ చేసిన రూ.1500 నగదును ఇప్పటివరకు తీసుకోని వారు తమ సమీపంలోని పోస్టాఫీసు నుంచి తీసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించిందని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి పేర్కొన్నారు. అలాగే ఇప్పటి వరకు నగదు జమకాని వారికి పోస్టాఫీసు ద్వారా నేరుగా కార్డుదారులకు నగదు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

బ్యాంకుల నుంచి నగదు తీసుకోని వారు తమ ఆధార్ కార్డుతో దగ్గరలోని పోస్టాఫీసు​కి వెళ్లి బయోమెట్రిక్ ద్వారా 1500 రూపాయలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

పేదల ఖాతాలో ప్రభుత్వం జమ చేసిన రూ.1500 నగదును ఇప్పటివరకు తీసుకోని వారు తమ సమీపంలోని పోస్టాఫీసు నుంచి తీసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించిందని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి పేర్కొన్నారు. అలాగే ఇప్పటి వరకు నగదు జమకాని వారికి పోస్టాఫీసు ద్వారా నేరుగా కార్డుదారులకు నగదు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

బ్యాంకుల నుంచి నగదు తీసుకోని వారు తమ ఆధార్ కార్డుతో దగ్గరలోని పోస్టాఫీసు​కి వెళ్లి బయోమెట్రిక్ ద్వారా 1500 రూపాయలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

Last Updated : Apr 19, 2020, 7:16 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.